జిల్లా-వార్తలు

  • Home
  • హోం ఓటింగ్‌కు 35 బృందాలు :

జిల్లా-వార్తలు

హోం ఓటింగ్‌కు 35 బృందాలు :

May 1,2024 | 22:00

 జిల్లా ఎన్నికల అధికారి ప్రజాశక్తి కలక్టరేట్‌ (కష్ణా) : నేటి నుండి జిల్లాలోని వయోవద్ధులు దివ్యాంగులకు ఇంటి వద్దనే ఓటు వేసుకునే (హోం ఓటింగ్‌) సౌకర్యం కల్పించేందు…

ఎన్నికల నిర్వహణలో సూక్ష్మ పరిశీలకుల పాత్ర గణనీయం

May 1,2024 | 21:59

జిల్లా ఎన్నికల అధికారి డి.కె.బాలాజీ ప్రజాశక్తి కలక్టరేట్‌ (కృష్ణా) : ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, సజావుగా నిర్వహించడంలో సూక్ష్మ పరిశీలకుల పాత్ర గణనీయమైనదని జిల్లా ఎన్నికల అధికారి,…

టూ వీలర్స్‌ అసోసియేషన్‌ చలివేంద్రం ప్రారంభం

May 1,2024 | 21:58

మజ్జిగ పంపిణీ చేసిన వి.శ్రీనివాసరావు ప్రజాశక్తి – విజయవాడ : నగరంలోని గవర్నర్‌ పేటలో ది విజయవాడ టూ వీలర్స్‌ మెనిక్‌ అండ్‌ వర్కర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌…

ప్రజాక్షేత్రంలో ఎదుర్కోలేకే నా చావును కోరుతున్నారు

May 1,2024 | 21:57

చంద్రబాబుపై జగన్‌ విమర్శ ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి :ప్రజాక్షేత్రంలో తనను ధైర్యంగా ఎదుర్కోలేక జగన్‌ను చంపితే తప్పేంటి అంటూ చంద్రబాబు మాట్లాడుతున్నారని సిఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి…

ఇండియా వేదిక అభ్యర్థులను గెలిపించండి

May 1,2024 | 21:54

గుమ్మలక్ష్మీపురం  : మే 13న జరగనున్న ఎన్నికల్లో ఇండియా వేదిక మద్దతుతో పోటీ చేస్తున్న కురుపాం నియోజకవర్గం సిపిఎం ఎమ్మెల్యే అభ్యర్థి మండంగి రమణ, అరకు ఎంపి…

ఐక్య పోరాటాలే ఏకైక మార్గం

May 1,2024 | 21:54

ప్రజాశక్తి – కడప అర్బన్‌ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల హక్కులను కాలరాస్తున్నాయని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి మనో హర్‌ విమర్శించారు. బుధవారం మేడే సందర్భంగా…

బాబు హామీలను నమ్మొద్దు : జగన్‌

May 1,2024 | 21:54

సూపర్‌సిక్స్‌లో ఉన్నవన్నీ పాత వాగ్ధానాలే అధికారంలో ఉన్నప్పుడు అమలు చేయకుండా వాటినే మళ్లీ జనంలోకి చంద్రబాబుపై సిఎం జగన్‌ విమర్శలు ప్రజాశక్తి – బొబ్బిలి  : చంద్రబాబు…

విద్యార్థుల ప్రతిభపై అవగాహన పెంచుకోవాలి

May 1,2024 | 21:53

మండవల్లి: విద్యార్థులు అందిపుచ్చుకునే ధోరణి అలవాటు చేసుకోవాలని, అప్పుడే మంచి భవిష్యత్‌ ఉంటుందని మోటివేషనల్‌ స్పీకర్‌ మేడిశెట్టి కళ్యాణ్‌ స్పష్టం చేశారు. భైరవపట్నం శుభం ఫంక్షన్‌ హాల్లో…

ఐక్య పోరాటాలే ఏకైక మార్గం

May 1,2024 | 21:53

ప్రజాశక్తి – కడప అర్బన్‌ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల హక్కులను కాలరాస్తున్నాయని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి మనో హర్‌ విమర్శించారు. బుధవారం మేడే సందర్భంగా…