జిల్లా-వార్తలు

  • Home
  • కల్లుగీత కార్మికుల సమస్యలు ఎన్నికల ప్రణాళికలో చేర్చాలి

జిల్లా-వార్తలు

కల్లుగీత కార్మికుల సమస్యలు ఎన్నికల ప్రణాళికలో చేర్చాలి

Apr 21,2024 | 22:53

ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జుత్తిగ నరసింహమూర్తి ప్రజాశక్తి -తాడేపల్లిగూడెం కల్లుగీత కార్మికుల సమస్యలు ఎన్నికల ప్రణాళికలో చేర్చాలని కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన…

కానరాని అగ్నిమాపక వారోత్సవాలు

Apr 21,2024 | 22:52

పొందూరు అగ్నిమాపక కేంద్రం ప్రజాశక్తి- పొందూరు వేసవిలో అగ్ని ప్రమాదాలకు ఎక్కువ ఆస్కారం ఉండే కాలం. ఈ కాలంలో భానుడు భగభగా మండడంతో ఎండలు తీవ్రత కారణంగా…

ఫౌంటెయిన్‌ కాదు… ఉద్దానం నీటి పైపు

Apr 21,2024 | 22:50

ఎగసిపడుతున్న తాగునీరు ప్రజాశక్తి- కవిటి మండలంలోని సహలాలపుట్టుగ పంచాయతీలో ఇటీవల వేసిన ఉద్దానం పైపులైను నుంచి తాగునీరు ఎగసిపడుతోంది. గత 20 రోజులుగా ఫౌంటెన్‌ మాదిరిగా నీరు…

నామినేషన్‌ పత్రంపై సంతకం చేస్తున్న కృష్ణదాస్‌

Apr 21,2024 | 22:48

నామినేషన్‌ పత్రంపై సంతకం చేస్తున్న కృష్ణదాస్‌ ప్రజాశక్తి- పోలాకి నరసన్నపేట నియోజకవర్గ వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి ధర్మాన కృష్ణదాస్‌ ఆదివారం ఆన్‌లైన్‌లో నామినేషన్‌ దాఖలు చేశారు. సాంప్రదాయబద్ధంగా…

తీర ప్రాంతంలో దాహం కేకలు

Apr 21,2024 | 22:46

తమవంతు నీటి కోసం వేచి ఉన్న మహిళలు వారం రోజులుగా నిలిచిన నీటి సరఫరా ప్రజాశక్తి- నౌపడ సంతబొమ్మాళి మండలం భావనపాడులో దాహం కేకలు వినిపిస్తున్నాయి. గ్రామంలో…

నీటి పథకాల పరిరక్షణ గాలికి..

Apr 21,2024 | 22:46

ప్రజాశక్తి – చాపాడు మండల పరిధిలో పలు గ్రామాలలో మంచినీటి పథకాలను గాలికి వదిలేశారు. నెలలో ఒకసారి కూడా వాటిని శుభ్రం చేయడం లేదు. గతంలో పంచాయతీల…

కౌంటింగ్‌ కేంద్రాలు, స్ట్రాంగ్‌ రూముల్లో పటిష్ట ఏర్పాట్లు

Apr 21,2024 | 22:44

ప్రజాశక్తి-రాయచోటి పోలింగ్‌ అనంతరం ఇవిఎంలను స్ట్రాంగ్‌ రూమ్‌లలో భద్రపరిచేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి అభిషిక్త్‌ కిషోర్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆదివారం…

రారండోరు వేడుకచూద్దాం

Apr 21,2024 | 22:43

ప్రజాశక్తి – ఒంటిమిట్టబ్రహ్మోత్సవాల్లో భాగంగా ఒంటిమిట్ట విద్యుత్‌ దీపాలతో, ఆకాశమంత పందిళ్లతో కళకళలాడుతోంది. ఇప్పటికే రాష్ట్ర నలుమూల నుంచి స్వామివారి కల్యాణాన్ని తిలకించేందుకు యాత్రికులు ఒంటిమిట్ట చేరుకున్నారు.…

రారండోరు వేడుకచూద్దాం

Apr 21,2024 | 22:42

ప్రజాశక్తి – ఒంటిమిట్టబ్రహ్మోత్సవాల్లో భాగంగా ఒంటిమిట్ట విద్యుత్‌ దీపాలతో, ఆకాశమంత పందిళ్లతో కళకళలాడుతోంది. ఇప్పటికే రాష్ట్ర నలుమూల నుంచి స్వామివారి కల్యాణాన్ని తిలకించేందుకు యాత్రికులు ఒంటిమిట్ట చేరుకున్నారు.…