జిల్లా-వార్తలు

  • Home
  • ఆర్థిక అక్షరాస్యత కేంద్రం ప్రారంభం

జిల్లా-వార్తలు

ఆర్థిక అక్షరాస్యత కేంద్రం ప్రారంభం

Feb 26,2024 | 22:28

చాట్రాయి: చాట్రాయిలో ఆర్థిక అక్షరాస్యత కేంద్రాన్ని యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా బ్రాంచ్‌ మేనేజర్‌ హనుమంతురావు సోమవారం ప్రారంభించారు. రిజర్వ్‌ బ్యాంక్‌ డిపాజిటర్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ అవేర్నెస్‌…

చిందేపల్లి వద్దు..మంగళమే కావాలి..స్థానికంగానే పట్టాలివ్వాలని సిపిఎం ధర్నాపోలీసుల అత్యుత్సాహంతో ఉద్రిక్తత, అరెస్

Feb 26,2024 | 22:24

చిందేపల్లి వద్దు..మంగళమే కావాలి..స్థానికంగానే పట్టాలివ్వాలని సిపిఎం ధర్నాపోలీసుల అత్యుత్సాహంతో ఉద్రిక్తత, అరెస్టుప్రజాశక్తి-తిరుపతి(మంగళం) తిరుపతి శివారు ప్రాంతమైన మంగళం పరిధిలోని పేదలకు ఇచ్చిన జగనన్న ఇంటి పట్టాలకు ఎక్కడో…

రైల్వే అభివృద్ధి పనులు వర్చువల్‌గా ప్రారంభం

Feb 26,2024 | 22:22

రైల్వే అభివృద్ధి పనులు వర్చువల్‌గా ప్రారంభంప్రజాశక్తి – దొరవారిసత్రం, కుప్పం, యంత్రాంగం ప్రధాని మోడీ అమృత్‌ భారత్‌ స్టేషన్‌ పథకం కింద 544 రైల్వేస్టేషన్లు, 1500 అండర్‌…

తిరుమలలో అనర్హులకు అందలండబ్బున్నోడికి పాపనాశనంలో షాపులుమంత్రి ఆదేశాలతో అటవీశాఖ అత్యుత్సాహం

Feb 26,2024 | 22:18

తిరుమలలో అనర్హులకు అందలండబ్బున్నోడికి పాపనాశనంలో షాపులుమంత్రి ఆదేశాలతో అటవీశాఖ అత్యుత్సాహంప్రజాశక్తి – తిరుపతి బ్యూరోవడ్డించేవాడు మనోడైతే ఏ బంతిలో కూర్చున్నా ఇబ్బంది లేదన్నట్లుగా ఃపక్కా కమర్షియల్‌ఃగా మారిపోయింది…

వ్యవసాయ వర్సిటీ ఒప్పంద సేవకుల వినతి

Feb 26,2024 | 22:14

వ్యవసాయ వర్సిటీ ఒప్పంద సేవకుల వినతిప్రజాశక్తి – తిరుపతి టౌన్‌ ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఒప్పంద సేవలుగా పనిచేస్తున్న వర్కర్లకు కనీస వేతనం పెంచాలని కోరుతూ…

ఘనంగా స్విమ్స్‌ వార్షికోత్సవ వేడుకలు

Feb 26,2024 | 22:09

ఘనంగా స్విమ్స్‌ వార్షికోత్సవ వేడుకలుప్రజాశక్తి -తిరుపతి సిటీ శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్‌) 31 వ వార్షికోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక మహతి…

వేతనాలు పెంచాలని కల్యాణకట్ట క్షురకుల ధర్నా

Feb 26,2024 | 22:06

వేతనాలు పెంచాలని కల్యాణకట్ట క్షురకుల ధర్నాప్రజాశక్తి – తిరుపతి టౌన్‌ టిటిడి కల్యాణకట్టలో పనిచేస్తున్న క్షురకులకు జీతాలు పెంచాలని, అక్రమంగా తొలగించిన తొమ్మిది మందిని విధుల్లోకి తీసుకోవాలని…

టిటిడి ఉద్యోగ కార్మికులకు రూ.10కే భోజనంఔట్‌సోర్సింగ్‌ కార్మికులకు వేతనాలు పెంపుటిటిడి పాలకమండలి కీలక నిర్ణయాలు

Feb 26,2024 | 22:03

టిటిడి ఉద్యోగ కార్మికులకు రూ.10కే భోజనంఔట్‌సోర్సింగ్‌ కార్మికులకు వేతనాలు పెంపుటిటిడి పాలకమండలి కీలక నిర్ణయాలుప్రజాశక్తి – తిరుమలతిరుమల తిరుపతి దేవస్థానం క్యాంటీన్‌లో పర్మినెంట్‌ ఉద్యోగులకే కాకుండా, కాంట్రాక్టు,…

రేషన్‌ ఇప్పించండిజిసిసి కార్యాలయం ఎదుట గిరిజనుల ధర్నా

Feb 26,2024 | 21:48

ప్రజాశక్తి – గుమ్మలక్ష్మీపురం : డిసెంబర్‌, జనవరి నెలల రేషన్‌ బియ్యం వెంటనే ఇప్పించాలని గుమ్మ డిఆర్‌ డిపో పరిధిలో గల ఏగులవాడ గ్రామ గిరిజనులు సోమవారం…