జిల్లా-వార్తలు

  • Home
  • అధికారంలోకి వస్తే ‘అన్నమయ్య’ను పూర్తి చేస్తాం

జిల్లా-వార్తలు

అధికారంలోకి వస్తే ‘అన్నమయ్య’ను పూర్తి చేస్తాం

May 9,2024 | 21:48

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌ వైసిపి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వరదలకు పూర్తిగా కొట్టుకుపోయిన అన్నమయ్య ప్రాజెక్టును పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. గురువారం రాజంపేటలో సిద్ధం బహిరంగ…

అధికారంలోకి వస్తే ‘అన్నమయ్య’ను పూర్తి చేస్తాం

May 9,2024 | 21:47

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌ వైసిపి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వరదలకు పూర్తిగా కొట్టుకుపోయిన అన్నమయ్య ప్రాజెక్టును పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. గురువారం రాజంపేటలో సిద్ధం బహిరంగ…

అరాచక పాలనకు స్వస్తి పలకాలి : చంద్రబాబు

May 9,2024 | 21:47

 ప్రజాశక్తి-చీపురుపల్లి/కురుపాం :  హింసా రాజకీయాలకు, అరాచక పాలనకు స్వస్తి పలకాలని తెలుగుదేశం పార్టీ జాతీయ అద్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ప్రజలకు పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం…

పోటాపోటీగా ప్రచారాలువిజయవాడ అభివృద్ధి చెందాలంటే సిపిఎం ను గెలిపించండి

May 9,2024 | 21:44

59వ డివిజన్‌ పాతసింగనగర్‌లో సిపిఎం అభ్యర్థి చిగురుపాటి బాబూరావు గెలుపు కోసం సిపిఎం నాయకులు ఆండ్ర మాల్యాద్రి ఆధ్వర్యంలో గురువారం విస్తత పర్యటన ఇంటింటికి ప్రచారం నిర్వహించారు.…

అక్రమార్కులను సాగనంపండి : చంద్రబాబు

May 9,2024 | 21:43

 ప్రజాశక్తి – కురుపాం/చీపురుపల్లి  : కురుపాం, చీపురుపల్లి నియోజక వర్గాల్లో అక్రమాలకు పాల్పడిన వైసిపి అభ్యర్థులను ఇంటికి సాగనంపాలని టిడిపి అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. అధికారంలోకి వస్తే…

ఉపాధ్యాయుల రక్తదానం

May 9,2024 | 21:43

యుటిఎఫ్‌ రాష్ట్ర మాజీ కార్యదర్శి సుందరరావు ప్రథమ వర్థంతి సందర్భంగా ప్రజాశక్తి – విజయవాడ అర్బన్‌ : యు.టి.ఎఫ్‌ రాష్ట్ర మాజీ కార్యదర్శి, ఉద్యమ నాయకులు, ఏ.కష్ణ…

ఓటర్లు నిర్భయంగా ఓటు వినియోగించుకోవాలి

May 9,2024 | 21:42

రాష్ట్ర ప్రత్యేక పోలీస్‌ పరిశీలకులు దీపక్‌ మిశ్రా ప్రజాశక్తి – కలక్టరేట్‌ (కృష్ణా) : ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిష్పక్షపాతంగా, స్వేచ్ఛగా నిర్వహించేందుకు, ఓటర్లు నిర్భయంగా స్వేచ్ఛగా…

అమలుకాని హామీలిచ్చే పార్టీలను నమ్మొద్దు : సిపిఎం

May 9,2024 | 21:32

ప్రజాశక్తి -జియ్యమ్మవలస : అమలు కాని హామీలిచ్చే పార్టీలను నమ్మొద్దని, ప్రజల బాగుకోసం నిరంతరం పోరాడే సిపిఎం అభ్యర్థులను గెలిపించాలని సిపిఎం నాయకులు మర్రాపు సూర్యనారాయణ కోరారు.…

మోసాల మేనిఫెస్టోను నమ్మొద్దు

May 9,2024 | 21:31

ప్రజాశక్తి – గజపతినగరం : టిడిపి మో సాల మేనిఫెస్టో వద్దు, సంక్షేమ పాలన అందిస్తున్న వైసిపికే తమ మీ ఓటును గుద్దాలని ఎమ్మెల్యే బొత్స అప్పల…