జిల్లా-వార్తలు

  • Home
  • ప్రశాంతంగా ఇంటర్‌ పరీక్షలు ప్రారంభం

జిల్లా-వార్తలు

ప్రశాంతంగా ఇంటర్‌ పరీక్షలు ప్రారంభం

Mar 1,2024 | 21:48

ప్రజాశక్తి-రాయచోటి ఇంటర్‌ ప్రథమ సంవత్సరం పరీక్షలు మొదటి రోజు శుక్రవారం జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. జిల్లాలో మొత్తం 54 కేంద్రాలను ఏర్పాటు చేశారు. విద్యార్థులు ఉదయం…

పేదరికంతో చదువుకు దూరం కాకూడదు : కలెక్టర్‌

Mar 1,2024 | 21:47

ప్రజాశక్తి-రాయచోటి పేదరికంతో విద్యార్థులు చదువుకు దూరం కాకూడదని జగనన్న విద్యా దీవెన పథకాన్ని అమలు చేయడం జరుగుతోందని జిల్లా కలెక్టర్‌ అభిషిక్త్‌ కిషోర్‌ పేర్కొన్నారు. శుక్రవారం కృష్ణా…

జగనన్న ఇళ్లతో పేదలు అప్పులపాలు : ‘బత్యాల’

Mar 1,2024 | 21:45

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌ వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి పాదయాత్రలో గహ నిర్మాణాలపై కల్లబొల్లి కబుర్లు చెప్పి పేదలకు ఏడాదికి 5 లక్షలు చొప్పున 25 లక్షల ఇళ్ళు నిర్మించి ఉచితంగా అందజేస్తామని…

పెండింగ్‌ స్థానాలపై ఉత్కంఠ

Mar 1,2024 | 21:41

ప్రజాశక్తి – కడప ప్రతినిధి టిడిపి, జనసేన ఉమ్మడి తొలిజాబితా ప్రకటన ఆశావహుల్లో గుబులు రేపింది. ఉమ్మడి కడప జిల్లాలో కడప, కమలాపురం, మైదుకూరు, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు,…

పెండింగ్‌ స్థానాలపై ఉత్కంఠ

Mar 1,2024 | 21:40

ప్రజాశక్తి – కడప ప్రతినిధి టిడిపి, జనసేన ఉమ్మడి తొలిజాబితా ప్రకటన ఆశావహుల్లో గుబులు రేపింది. ఉమ్మడి కడప జిల్లాలో కడప, కమలాపురం, మైదుకూరు, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు,…

రైతుల సంక్షేమ దిశగా ఎన్నికల మేనిఫెస్టోలు ఉండాలి

Mar 1,2024 | 21:38

ప్రజాశక్తి – కడప అర్బన్‌ రైతుల సంక్షేమ దిశగా ఎన్నికల మేనిఫెస్టోలు ఉండాలని ఎపి రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కె. ప్రభాకర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. శుక్రవారం…

ప్రశాంతంగా ఇంటర్‌ పరీక్షలు ప్రారంభం

Mar 1,2024 | 21:37

ప్రజాశక్తి – కడప అర్బన్‌ ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. శుక్రవారం 68 సెంటర్లలో విద్యార్థులు పరీక్షలు రాసేందుకు అధికారులు ఏర్పాటు చేశారు. పరీక్షల…

‘వైసిపి పాలనలోనే పేదల అభివృద్ధి’

Mar 1,2024 | 21:36

కరపత్రాన్ని అందజేస్తున్న ఎమ్మెల్యే               బుక్కపట్నం : వైసిపి పాలనలోనే పేదల అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే శ్రీధర్‌ రెడ్డి, వైసిపి హిందూపురం పార్లమెంటు సమన్వయకర్త శాంతమ్మ తెలిపారు.…

వైసిపి గూటికి సతీష్‌రెడ్డి- సిఎం సమక్షంలో చేరిక

Mar 1,2024 | 21:35

ప్రజాశక్తి – కడప ప్రతినిధి శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్‌ ఎస్‌.వి.సతీష్‌రెడ్డి శుక్రవారం సాయంత్రం ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైసిపిలో చేరారు. కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి,…