జిల్లా-వార్తలు

  • Home
  • రైతుభేరికి వెళ్లనీకుండా అడ్డంకులు

జిల్లా-వార్తలు

రైతుభేరికి వెళ్లనీకుండా అడ్డంకులు

Dec 15,2023 | 21:45

రైతుభేరికి వెళ్లనీకుండా అడ్డంకులు రామచంద్రయాదవ్‌ ఇల్లు దిగ్బంధంప్రజాశక్తి – పుంగనూరు ‘పుంగనూరులో నియంత పాలన సాగుతోందని, పెద్దిరెడ్డి రాజ్యాంగం నడుస్తోందని, పాల రైతుల కడుపు కొడుతున్నారు’ అని…

ఎంఎల్‌సి సాబ్జీ మృతికి పలువురి సంతాపం

Dec 15,2023 | 21:43

ఎంఎల్‌సి సాబ్జీ మృతికి పలువురి సంతాపంప్రజాశక్తి – తిరుపతి టౌన్‌/ సూళ్లూరుపేట ఉపాధ్యాయ ఎంఎల్‌సి షేక్‌ సాబ్జీ మృతికి పలువురు సంతాపం తెలిపారు. శుక్రవారం భీమవరం దగ్గర…

బెదిరేదిలే…తగ్గేదిలే..!కొనసాగుతున్న అంగన్‌వాడీల సమ్మె

Dec 15,2023 | 21:42

బెదిరేదిలే…తగ్గేదిలే..!కొనసాగుతున్న అంగన్‌వాడీల సమ్మెప్రజాశక్తి -తిరుపతి టౌన్‌, యంత్రాంగంఅంగన్వాడీలు నిర్వహిస్తున్న సమ్మె నాలుగో రోజుకు చేరుకుంది. శుక్రవారం ఉదయం పాత మున్సిపల్‌ కార్యాలయం ముందు రాజీవ్‌ గాంధీ విగ్రహం…

నాలుగో రోజూ…అదే పోరు

Dec 15,2023 | 21:38

తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ వైఎస్‌ఆర్‌ జిల్లాలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు చేపట్టిన నిరవధిక సమ్మె శుక్రవారం నాటికి నాలుగో రోజుకు చేరుకుంది. నాలుగో రోజూ అంగన్వాడీల్లో…

ఉపాధ్యాయుల సమస్యలు పట్టని ప్రభుత్వం : యుటిఎఫ్‌- ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ మతికి నివాళులు

Dec 15,2023 | 21:35

ప్రజాశక్తి – కడప అర్బన్‌ మున్సిపల్‌ ఉపాధ్యాయుల సమస్యల పట్ల నిర్లక్ష్యమేంటని యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి బి.లక్ష్మీరాజా, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాదన విజయకుమార్‌, పాలెం…

పజా సంక్షేమం ప్రభుత్వ ధ్యేయం

Dec 15,2023 | 21:30

ప్రజాశక్తి పులివెందుల రూరల్‌ వైసిపి ప్రభుత్వంలో రాష్ట్రం సుభిక్షంగా ఉందని ప్రభుత్వ పథకాలు ప్రతి పేదవానికి అందుతున్నాయని, నవరత్న పథకాలు మళ్లీ అందాలంటే జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రి…

సైన్స్‌పై మరింత అవగాహన పెంపొందించుకోవాలి

Dec 15,2023 | 21:29

 ప్రజాశక్తి – కొమరాడ  :  విద్యార్థులు సైన్స్‌పై నిరంత అవగాహన పెంపొందించుకోవాలని ఎంఇఒ జామి నారాయణస్వామి అన్నారు. శుక్రవారం స్థానిక గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలుర గురుకుల…

అమరజీవి త్యాగం ఆదర్శనీయం

Dec 15,2023 | 21:28

ప్రజాశక్తి – కడప అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగం అందరికీ ఆదర్శనీయమని కాంగ్రెస్‌ పార్టీ నగర అధ్యక్షులు వై. విష్ణు ప్రీతంరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కాంగ్రెస్‌…

‘ఆశా’లపై ప్రభుత్వ నిర్లక్ష్యం తగదు : సిఐటియు

Dec 15,2023 | 21:26

ప్రజాశక్తి – ప్రొద్దుటూరు పుట్టపర్తి సర్కిల్‌ ఆశా వర్కర్లుతో వెట్టిచాకిరి చేయించుకుంటున్న ప్రభుత్వం వారి సమస్యలు పరిష్కరించడంలో, కనీస వేతనాలు అమలు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని…