జిల్లా-వార్తలు

  • Home
  • కాంగ్రెస్‌ పార్టీతోనే అన్ని వర్గాలకూ రక్షణ

జిల్లా-వార్తలు

కాంగ్రెస్‌ పార్టీతోనే అన్ని వర్గాలకూ రక్షణ

Apr 27,2024 | 23:29

ప్రజాశక్తి-ఏలేశ్వరం కాంగ్రెస్‌ పార్టీతోనే దేశంలో అన్ని వర్గాలకూ రక్షణ సాధ్యమని కాంగ్రెస్‌ పార్టీ కాకినాడ పార్లమెంట్‌ అభ్యర్థి ఎంఎం.పల్లంరాజు అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రత్తిపాడు అభ్యర్థి నీరుకొండ…

ఓటింగ్‌ సజావుగా జరిగేందుకు కృషి చేయాలి

Apr 27,2024 | 23:27

ప్రజాశక్తి-కాకినాడఎన్నికల కమిషన్‌ మార్గదర్శకాలను అమలు చేస్తూ పోలింగ్‌ కేంద్రాల్లో ఓటింగ్‌ ప్రక్రియ సజావుగా జరిగేందుకు మైక్రో అబ్జర్వర్లు కృషి చేయాలని కాకినాడ జిల్లా సాధారణ పరిశీలకులు ఎస్‌.గణేశ్‌,…

దాహార్తిని తీర్చే బాధ్యత అందరిదీ…

Apr 27,2024 | 23:25

మజ్జిగ పంపిణీ చేస్తున్న సురేఖ ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌ మండు వేసవిలో దాహార్తిని తీర్చే బాధ్యత మానవతావాదులు అందరిపై ఉందని శ్రీకాకుళం ప్రభుత్వ ఆర్ట్స్‌ కళాశాల ప్రిన్సిపాల్‌…

రాజధాని రైతుల్లో అయోమయం

Apr 27,2024 | 23:24

ప్రజాశక్తి-గుంటూరు జిల్లాప్రతినిధి : రాజధాని రైతుల్లో అయోమయం ఏర్పడింది. శనివారం సిఎం జగన్‌ విడుదల చేసిన వైసిపి మేనిఫెస్టోలో మరోసారి మూడు రాజధానుల ప్రస్తావన చేశారు. అమరావతిని…

ఇచ్చిన హామీలన్నీ అమలు

Apr 27,2024 | 23:23

మాట్లాడుతున్న పేరాడ తిలక్‌ చంద్రబాబు హామీలను ప్రజలు నమ్మడం లేదు రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌ గత ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన…

వైసిపికి వరం కుటుంబసభ్యుల రాజీనామా

Apr 27,2024 | 23:23

వరం వారసులు ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌ టిడిపి జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన సూపర్‌ సిక్స్‌ పథకాల వలన అన్నివర్గాల ప్రజలకు లబ్ది చేకూరుతుందని…

నారాయణపురం ఆధునికీకరణ పనులకు గ్రహణొం

Apr 27,2024 | 23:21

నారాయణపురం ఆనకట్ట అర్ధాంతరంగా నిలిచిన పనులు పట్టించుకోని ప్రభుత్వాలు ఆందోళనలో రైతులు నారాయణపురం ఆనకట్ట ఆధునికీకరణ పనులకు గ్రహణం పట్టింది. ప్రభుత్వాలు మారిన ప్రతిసారి పనులు పూర్తవుతాయని,…

జీడి పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తాం

Apr 27,2024 | 23:19

ప్రచారం చేస్తున్న రామ్మోహన్‌ నాయుడు, గౌతు శిరీష ఎంపీ రామ్మోహన్‌ నాయుడు ప్రజాశక్తి – పలాస టిడిపి ప్రభుత్వం అధికారంలోకొస్తే జీడి పంటకు గిట్టుబాటు ధర కల్పించి,…

Apr 27,2024 | 23:16

బాబు హామీల డప్పు ప్రజాశక్తి – శ్రీకాకుళం ప్రతినిధి ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత ఇరువురూ ఒకేసారి జిల్లాకు రావడం, నైట్‌ హాల్ట్‌ ఇక్కడే ఉండడం చాలా అరుదుగా…