శ్రీ చైతన్యలో బ్లాక్ అండ్ వైట్ కలర్స్ డే
ప్రజాశక్తి మండపేట(అంబేద్కర్ కోనసీమ) : మండలంలోని తాపేశ్వరం శ్రీ చైతన్య స్కూల్ లో ప్రధానోపాధ్యాయులు జి.లక్ష్మీనారాయణ పర్యవేక్షణలో ఫ్రీ ప్రైమరీ విద్యార్థులకు రంగులపై అవగాహన కల్పించడంలో భాగంగా…
ప్రజాశక్తి మండపేట(అంబేద్కర్ కోనసీమ) : మండలంలోని తాపేశ్వరం శ్రీ చైతన్య స్కూల్ లో ప్రధానోపాధ్యాయులు జి.లక్ష్మీనారాయణ పర్యవేక్షణలో ఫ్రీ ప్రైమరీ విద్యార్థులకు రంగులపై అవగాహన కల్పించడంలో భాగంగా…
ప్రజాశక్తి-పెద్దాపురం(కాకినాడ) : మహాత్మా గాంధీ పాఠశాల ఆవరణలో సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న భవిత కేంద్రంలో మంగళవారం వికలాంగ బాలలకు ఫిజియోథెరపీ నిర్వహించారు. ఈ ఫిజియోథెరపీ క్యాంపును…
ప్రజాశక్తి-కాకినాడ : కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద రాజ్యాంగ హక్కుగా ప్రజలు తమ అవస్థలు తెలుపుకునే నిరసన హక్కు కొనసాగించాలని అఖిల పక్షం నేతలు జిల్లా ఎస్.పి…
వెల్లడించిన సమగ్ర శిక్షా ఎస్పీడీ బి.శ్రీనివాసరావు ప్రజాశక్తి-అమరావతి : విద్యా మంత్రిత్వ శాఖ పాఠశాల విద్య, అక్షరాస్యత విభాగం ‘సమగ్ర శిక్షా’ కొత్త లోగో ఆమోందించినట్లు సమగ్ర…
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : మంగళవారం జిల్లాలో జరిగిన ఇంటర్ పరీక్షకు 1517 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని ఆర్ఐఒ ఎం.ఆదినారాయణ తెలిపారు. విజయనగరం జిల్లా వ్యాప్తంగా మొత్తం 23652…
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల శానిటేషన్ వర్కర్ల జీతం రూ.6 వేల నుంచి రూ.12 వేలకు పెంచాలని కోరుతూ … మంగళవారం సిఐటియు ఆధ్వర్యంలో…
ప్రజాశక్తి-నరసాపురం (పశ్చిమ గోదావరి) : నరసాపురం డీఎస్పీగా గంటి శ్రీనివాసరావు నియమితులయ్యారు. ఈయన ఇప్పటి వరకు విజయవాడ ట్రాఫిక్ డీఎస్పీ గా పనిచేస్తున్నారు. నరసాపురం డీఎస్పీ కె.రవి…
మన్యం : మండలంలో కడగండి పంచాయతీ పెద్ద వంగరగూడ రోడ్డును ఎమ్మెల్యే కళావతి మంగళవారం ప్రారంభించారు. రూ.35 లక్షలతో రహదారి నిర్మాణం చేపట్టారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ…
వీరఘట్టం (మన్యం) : వీరఘట్టం శ్రీ సత్యసాయి మందిరంలో మంగళవారం విశాఖపట్నం శంకర్ ఫౌండేషన్ ఆసుపత్రి ఆధ్వర్యంలో మెగా నేత్ర వైద్య శిబిరాన్ని నిర్వహించారు. కంటి పరీక్షలు…