జిల్లా-వార్తలు

  • Home
  • ఇండియా వేదిక గెలుపుతోనే ఉపాధి చట్టానికి రక్షణ

జిల్లా-వార్తలు

ఇండియా వేదిక గెలుపుతోనే ఉపాధి చట్టానికి రక్షణ

May 8,2024 | 21:13

ప్రజాశక్తి – కలిదిండి ఉపాధి హామీ చట్టాన్ని కాపాడుకునేందుకు ఇండియా వేదిక అభ్యర్థులను గెలిపించాలని సిపిఎం మండల కార్యదర్శి శేషపు మహంకాళీరావు అన్నారు. మండలంలోని మూలలంకలో ఉపాధి…

కాంగ్రెస్‌ అభ్యర్థికి మద్దతుగా ర్యాలీ

May 8,2024 | 21:13

ప్రజాశక్తి-విజయనగరం కోట : ఇండియా వేదిక బలపర్చిన కాంగ్రెస్‌ విజయనగరం పార్లమెంట్‌ అభ్యర్థి బొబ్బిలి శ్రీనును గెలిపించాలని కోరుతూ కాంగ్రెస్‌, వామపక్షాల ఆధ్వర్యాన బుధవారం నగరరలో ర్యాలీ…

ఇండియా వేదిక అభ్యర్థులను గెలిపించాలి

May 8,2024 | 21:12

ప్రజాశక్తి – చింతలపూడి ఇండియా వేదిక అభ్యర్థులను గెలిపించాలని సిపిఐ ఇంటింటి ప్రచారంలో భాగంగా బుధవారం పాత చింతలపూడి గ్రామంలో సిపిఐ కార్యకర్తలు తెలిపారు. ఇండియా వేదిక…

అన్ని వేళలా అందుబాటులో ఉంటా..

May 8,2024 | 21:10

ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి : నియోజకవర్గ ప్రజలకు అన్నివేళలా అందుబాటులో ఉంటానని విజయనగరం లోక్‌సభ టిడిపి అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. విజయనగరం పార్లమెంట్‌ స్థానాన్ని…

హోరాహోరీ పోరు..గెలిచేది ఎవరు?

May 8,2024 | 21:06

ప్రజాశక్తి -గజపతినగరం : నియోజకవర్గంలో మొత్తంగా 13 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వైసిపి నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య పోటీలో ఉండగా, టిడిపి అభ్యర్థిగా…

ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వద్దు

May 8,2024 | 20:59

ప్రజాశక్తి-బొబ్బిలి: ఎన్నికల విధులు నిర్వహిస్తున్న సిబ్బంది ఎట్టిపరిస్థితుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దని బొబ్బిలి నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి ఎ.సాయిశ్రీ అన్నారు. బుధవారం ఆర్‌డిఒ కార్యాలయంలో సాధారణ ఎన్నికలకు సంబంధించి…

కూటమి మేనిఫెస్టో ఆచరణ అసాధ్యం: దొర

May 8,2024 | 20:58

ప్రజాశక్తి- మెంటాడ : టిడిపి, జనసేన, బిజెపి కూటమి మేనిఫెస్టో ఆచరణ అసాధ్యమని డిప్యూటీ సిఎం పి.రాజన్నదొర స్పష్టంచేశారు. బుధవారం మండలంలో పిట్టాడ, మెంటాడ, చింతలవలస, కైలాం,…

ఒక్క ఛాన్స్‌ ఇవ్వండి

May 8,2024 | 20:57

ప్రజాశక్తి-నెల్లిమర్ల : సార్వత్రిక ఎన్నికల్లో ఒక్క ఛాన్స్‌ ఇచ్చి గెలిపిస్తే, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి లోకం నాగ మాధవి తెలిపారు. బుధవారం…

భూముల కబ్జాకే ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టం

May 8,2024 | 20:56

ప్రజాశక్తి-బాడంగి: ప్రజల భూములు కబ్జా చేసేందుకే సిఎం జగన్‌ ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్టును తీసుకొచ్చారని టిడిపి బొబ్బిలి ఎమ్మెల్యే అభ్యర్థి బేబినాయన, మాజీ ఎమ్మెల్యే తెంటు లక్ష్మునాయుడు…