జిల్లా-వార్తలు

  • Home
  • వైయస్సార్ కళ్యాణమస్తు.. వైఎస్ఆర్ షాది తోఫా అందజేత

జిల్లా-వార్తలు

వైయస్సార్ కళ్యాణమస్తు.. వైఎస్ఆర్ షాది తోఫా అందజేత

Feb 20,2024 | 16:38

ప్రజాశక్తి కాకినాడ : కాకినాడ జిల్లా లో వైఎస్సార్ కళ్యాణమస్తు వైఎస్సార్ షాదీ తోఫా కింద అక్టోబర్- డిసెంబర్, 2023 త్రైమాసికంలో వివాహం చేసుకున్న అర్హులైన 367 జంటలకు…

పోరాటాలే కాదు విద్యను ప్రోత్సహించడం లోను ముందుంటాం :ఎస్‌ఎఫ్‌ఐ

Feb 20,2024 | 16:01

 ప్రజ్ఞా వికాసం పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన వాళ్లకి బహుమతులు ప్రధానం ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో పదోవ తరగతి విద్యార్థులకు నిర్వహించిన ప్రజ్ఞా వికాసం పరీక్షల్లో…

10వ తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి

Feb 20,2024 | 15:54

పరీక్షల నిర్వహణపై అధికారులతో ఇంచార్జ్ రెవిన్యూ అధికారి సమీక్ష.. ప్రజాశక్తి-పల్నాడు : వచ్చే నెల 18 నుండి నిర్వహించనున్న 10వ తరగతి పరీక్షలను పకడ్బందీగా, పారదర్శకంగా, నిస్పక్షపాతంగా…

ప్రధాన మంచినీటి పైప్లైన్‌కు పగుళ్లు

Feb 20,2024 | 15:52

వృధాగా పోతున్న తాగునీరు ప్రజాశక్తి-తెనాలి (గుంటూరు) : కృష్ణా జాలాలను పట్టణానికి తాగునీటి నిమిత్తం తరలించే ప్రధాన పైప్లైన్‌ పగిలిపోయింది. ఫలితంగా పెద్ద ఎత్తున తాగునీరు వృధా…

కార్మికుల సంఖ్య పెంచాలని కమిషనర్‌కు సిఐటియు వినతి

Feb 20,2024 | 15:12

ప్రజాశక్తి-అనంతపురం కార్పొరేషన్‌ : అనంతపురం మున్సిపల్‌ కార్పొరేషన్‌లో పెరిగిన జనాభాకు అనుగుణంగా కార్మికుల సంఖ్య పెంచుతామని పాలకవర్గం అధికారులు నిలవధిక సమ్మె సమయంలో ఇచ్చిన హామీ మేరకు…

గ్రామ వాలంటీర్ల సేవలు అభినందనీయం : ఆలూరు సాంబశివారెడ్డి

Feb 20,2024 | 15:16

ప్రజాశక్తి-నార్పల (అనంతపురం ) : నార్పల మండలలోని సెవెన్‌ హిల్స్‌ కల్యాణ మండపంలో మంగళవారం గ్రామ వాలంటీర్ల సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఉత్తమ వాలంటీర్లుగా ఎంపికైన వారికి,…

పట్టాలిచ్చిన వారికి హుదూద్‌ ఇళ్లు అప్పజెప్పాలి : సిపిఎం

Feb 20,2024 | 14:57

 హౌసింగ్‌ కార్యాలయం వద్ధ ధర్నా ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : పట్టలిచిన వారికి హుదూద్‌ ఇల్లులు అప్పగించాలని సిపిఎం నగర కార్యదర్శి రెడ్డి శంకరరావు డిమాండ్‌ చేశారు.మంగళవారం హౌసింగ్‌…

జర్నలిస్టుపై దాడి దారుణం..

Feb 20,2024 | 14:48

ప్రజాశక్తి-కడియం (తూర్పుగోదావరి) : రాప్తాడులో జరిగిన వైసిపి సభలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్‌ శ్రీ కృష్ణపై జరిగిన దాడి దారుణమని, దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని…

బకాయిలు కోసం కలెక్టరేట్ ఎదుట జెఏసీ ధర్నా

Feb 20,2024 | 17:21

ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు,ఉపాద్యాయులు ఇవ్వాల్సిన ఆర్ధిక బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఎపి జె ఏ సి పిలుపులో భాగంగా జిల్లా జె…