జిల్లా-వార్తలు

  • Home
  • ప్రయాణికుల పాట్లు

జిల్లా-వార్తలు

ప్రయాణికుల పాట్లు

Jan 17,2024 | 21:44

ప్రజాశక్తి-విజయనగరంకోట  :  సంక్రాంతి పండగ నేపథ్యంలో ప్రయాణికులకు రవాణా సౌకర్యాలు కల్పించడంలో ఆర్‌టిసి అధికారులు విఫలమయ్యారు. రాష్ట్రం నలుమూలల నుంచే కాక పక్క రాష్ట్రాల్లో ఉంటున్న మన…

చెక్‌ పోస్ట్‌ వద్ద నిరంతర నిఘా : డిఎస్‌పి

Jan 17,2024 | 21:43

ప్రజాశక్తి-రామభద్రపురం :  స్థానిక బైపాస్‌ జంక్షన్‌ వద్ద నిర్వహిస్తున్న చెక్‌ పోస్ట్‌ వద్ద నిరంతర నిఘా ఉంచుతామని బొబ్బిలి డిఎస్పీ శ్రీధర్‌ తెలిపారు. బుధవారం సాయింత్రం చెక్‌…

అట్రాసిటీ కేసుపై డిఎస్‌పి దర్యాప్తు

Jan 17,2024 | 21:42

ప్రజాశక్తి – వంగర  :  మండలంలోని లక్షింపేట గ్రామానికి చెందిన దళిత యువకుడు చితిరి దుర్గా ప్రసాద్‌ను అదే గ్రామానికి చెందిన పొట్నూరు శ్రీనివాసరావుతో పాటు, వేరే…

పెరుగుతున్న ధరలు..వంటమ్మలపై భారాలు

Jan 17,2024 | 21:41

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌  :  పప్పులు, వంటనూనె, కూరగాయలు ఇలా ఒక్కటేమిటి అన్ని రకాల నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో పాఠశాల పిల్లలకు మధ్యాహ్న భోజనం అందిస్తున్న వంటమ్మలు…

37వ రోజుకు అంగన్వాడీల సమ్మె

Jan 17,2024 | 21:39

 ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌  :  సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎపి అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యాన అంగన్వాడీలు చేపట్టిన సమ్మె బుధవారం నాటికి 37వ రోజుకు…

పర్యాటక కేంద్రంగా అంబేద్కర్‌ స్మృతివనం

Jan 17,2024 | 21:38

ప్రజాశక్తి-విజయనగరం  :  రాష్ట్ర ప్రభుత్వం విజయవాడ స్వరాజ్‌ మైదానంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న భారతరత్న డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ స్మృతివనం, విగ్రహావిష్కరణకు జిల్లా ప్రజానీకం పెద్ద…

గట..గట..గట..

Jan 17,2024 | 21:37

ప్రజాశక్తి – విజయనగరంటౌన్‌ :   పండగల్లో పెద్ద పండగ సంక్రాంతి. సంప్రదాయబద్ధ పండగగా దీనికి పేరున్నా క్రమేపీ దీని తీరు మారుతోంది. భోగి, సంక్రాంతి, కనుమ రోజుల్లో…

గిరిజనుల కష్టాలను సిఎంకు వివరిస్తా

Jan 17,2024 | 21:36

ప్రజాశక్తి-శృంగవరపుకోట  :  గిరి శిఖరాల పైన ఉండే గిరి పుత్రుల కష్టాలను ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని ఎస్‌టి కమిషన్‌ చైర్మన్‌ డివిజి శంకర్రావు అన్నారు.…

ధాన్యం రైతులకు ఇబ్బంది లేకుండా చర్యలు

Jan 17,2024 | 21:35

ప్రజాశక్తి-విజయనగరం :  ప్రస్తుత ఖరీఫ్‌ సీజనులో జిల్లాలో ధాన్యం సేకరణలో రైతులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు.…