జిల్లా-వార్తలు

  • Home
  • సిపిఎం అభ్యర్థులను గెలిపించండి

జిల్లా-వార్తలు

సిపిఎం అభ్యర్థులను గెలిపించండి

Mar 21,2024 | 19:45

గరుగుబిల్లి: బిజెపి, టిడిపి, వైసిపి అభ్యర్థులను ఓడించి సిపిఎం అభ్యర్థులను గెలిపించాలని సిపిఎం రాష్ట్ర సీనియర్‌ నాయకులు ఎం.కృష్ణమూర్తి పిలుపునిచ్చారు. గురువారం గరుగుబిల్లి మండల కేంద్రంలో సిపిఎం…

డిప్యూటీ సిఎంను కలిసిన ఎమ్‌పి అభ్యర్థి

Mar 21,2024 | 19:35

సాలూరు: డిప్యూటీ సిఎం పి.రాజన్నదొరను గురువారం అరుకు ఎంపి అభ్యర్థి డాక్టర్‌ గుమ్మ తనూజా రాణి కలిశారు. ఆమె భర్త, వైసిపి యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి…

వీడని ఉత్కంఠంటిడిపి టికెట్‌ పై అయోమయం

Mar 21,2024 | 19:34

పాలకొండ : పాలకొండ (ఎస్టీ నియోజకవర్గం) తెలుగుదేశం టికెట్‌పై ఇప్పటికీ ఉత్కంఠం వీడలేదు. దాదాపు పార్వతీపురం మన్యం జిల్లాలో అన్ని నియోజకవర్గాలకు టికెట్లు ఖరారు చేసినప్పటికీ పాలకొండ…

వరకట్న వేధింపులు తాళలేక వివాహత ఆత్మహత్య

Mar 21,2024 | 19:33

ప్రజాశక్తి- లక్కిరెడ్డిపల్లి :వరకట్న వేధింపులు తాళలేక వివాహిత ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన మండల పరిధిలోని కస్తూరాజుగారి పల్లి కస్పాలో చోటు చేసుకున్నది. కస్తూరాజు…

ప్రశాంత ఎన్నికలకు ఒడిశా జిల్లా కలెక్టర్లతో సమన్వయ సమావేశం

Mar 21,2024 | 19:32

పార్వతీపురంరూరల్‌ : పార్వతీపురం మన్యం, రాయగడ, కోరాపుట్‌ జిల్లాల్లో సార్వత్రిక ఎన్నికలను ప్రశాంతంగా, సజావుగా నిర్వహణకు పరస్పరం సమన్వయంతో వ్యవహరించాలని నిర్ణయించారు. మూడు జిల్లాల కలెక్టర్లు, ఎస్‌పిలతో…

ఏడో వార్డులో బేబినాయన ప్రచారం

Mar 21,2024 | 19:31

ప్రజాశక్తి-బొబ్బిలి : మున్సిపాలిటీలోని ఏడో వార్డులో గురువారం టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి బేబినాయన ఎన్నికల ప్రచారం చేపట్టారు. రెండు దశాబ్దాలుగా ప్రజా సేవ చేస్తున్న తనకు ఓటు…

పత్రాలిచ్చారు… ప్రవేశాలు మరిచారు…

Mar 21,2024 | 19:30

సాలూరు: పట్టణంలోని పేదలకు సంబంధించిన టిడ్కో గృహ సముదాయంలో నెలరోజుల క్రితం అట్టహాసంగా ప్రవేశాలు జరిగాయి. డిప్యుటీ సిఎం రాజన్నదొర 1056 మంది టిడ్కో ఇళ్ల లబ్దిదారులకు…

టిబి రహిత సమాజమే ధ్యేయం

Mar 21,2024 | 19:30

ప్రజాశక్తి-వేపాడ : టిబి రహిత సమాజమే ధ్యేయమని వేపాడ పిహెచ్‌సి వైద్యాధికారి ఎ.ధరణి తెలిపారు. గురువారం స్థానిక ఆదర్శ పాఠశాలలో క్షయవ్యాధి నిర్మూలన సంబంధిత అంశాలతో వాల్‌పోస్టర్‌ను…

రసవత్తరంగా వాలీబాల్‌ పోటీలు

Mar 21,2024 | 19:29

ప్రజాశక్తి- మెంటాడ : మండలంలో గుర్ల తమ్మిరాజుపేటలో గురువారం ఎల్లమ్మతల్లి జాతర సందర్భంగా మండల స్థాయి వాలీబాల్‌ పోటీలు నిర్వహించారు. ఇందులో 16 జట్లు పాల్గొన్నాయి. ఈ…