జిల్లా-వార్తలు

  • Home
  • మున్సిపల్ కార్మికులు మోకాళ్ళ పై నిరసన

జిల్లా-వార్తలు

మున్సిపల్ కార్మికులు మోకాళ్ళ పై నిరసన

Dec 28,2023 | 16:54

రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలి సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు వాడ గంగరాజు ప్రజాశక్తి-కుప్పం(చిత్తూరు) : రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల చేపట్టిన సమ్మె గురువారానికి మూడో రోజుకు చేరింది.…

విద్యార్థులకు ట్యాబ్ ల పంపిణీ

Dec 28,2023 | 16:50

ప్రజాశక్తి – సీతానగరం (తూర్పుగోదావరి ) స్థానిక పువ్వాడ సత్యమాంభ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సీతానగరం జగనన్న విద్యా కానుకలో భాగంగా మండలం స్థాయిలో ఎంఈఓ స్వామి…

మున్సిపల్ కార్మికుల సమస్యలపై ముఖ్యమంత్రి జోక్యంతోనే పరిష్కారం

Dec 28,2023 | 15:53

సలహాదారులు రాజ్యాంగేతర శక్తుల జోక్యం వద్దు చెవిలో పువ్వులతో నిరసన సిపిఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్ ప్రజాశక్తి అనంతపురం కార్పొరేషన్: మున్సిపల్ కార్మికుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి స్వయంగా…

ఊరి తాళ్ళు మెడకు కట్టుకొని అంగన్వాడీల నిరసన

Dec 28,2023 | 16:24

ప్రజాశక్తి-విజయనగరంటౌన్‌ : న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీలు నిర్వహిస్తున్న సమ్మె గురువారం నాటికి 17వ రోజుకు చేరుకుంది. సమ్మెలో భాగంగా జిల్లా కలెక్టరేట్‌ ఎదుట చేపట్టిన…

విద్యార్థులకు ట్యాబులు పంపిణీ

Dec 28,2023 | 15:35

ప్రజాశక్తి-కడియం(తూర్పుగోదావరి) : మండలంలోని మాధవరాయుడు పాలెం జిల్లా పరిషత్‌ హైస్కూల్‌ 8వ తరగతి విద్యార్థులకు గ్రామ సర్పంచ్‌ అన్నందేవుల చంటి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రసాద్‌తో కలిసి గురువారం…

సిఎం జగన్‌కు ఉత్తరాలు రాసిన అంగన్వాడి కార్యకర్తలు

Dec 28,2023 | 15:27

 ప్రజాశక్తి-కంభం(ప్రకాశం) : కందులాపురం సెంటర్లో ఏర్పాటు చేసిన దీక్ష శిబిరం నందు కంభం, అర్ధవీడు, బేస్తవారిపేట మండలాల అంగన్వాడీ కార్యకర్తలు సిఎం వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి కార్యాలయానికి…

ప్రజాశక్తి క్యాలెండర్‌ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే అనగాని

Dec 28,2023 | 15:12

ప్రజాశక్తి – రేపల్లె (బాపట్ల) : నిజాలను నిర్భయంగా రాసే ఏకైక పత్రిక ప్రజాశక్తి అని రేపల్లె ఎమ్మెల్యే అనగానీ సత్యప్రసాద్‌ అన్నారు. గురువారం పట్టణంలోని సిఐటియు…

పంట కాలువల్లో పూడిక తీత

Dec 28,2023 | 15:04

ప్రజాశక్తి-కడియం(తూర్పుగోదావరి) : పంటకాలువల్లో పేరుకుపోయిన తూటు, గడ్డి, వివిధ రకాల ప్లాస్టిక్‌ వ్యర్థలతో నీటి సరఫరాకు ఆటంకాలు కలిగి వ్యవసాయ పనులు ఆలస్యం కావడం, ప్రభుత్వ అధికారులు…

విద్యార్థులు క్రీడల్లోనూ రాణించాలి

Dec 28,2023 | 14:51

ప్రజాశక్తి-రైల్వే కోడూరు(అన్నమయ్య-జిల్లా) : విద్యా రంగంతో పాటు క్రీడల్లోనూ రాణించాలని ఎస్ జి ఎఫ్ అండర్ -19 జిల్లా కార్యదర్శి శారద తెలియజేశారు. 27, 28వ తేదీలలో…