జిల్లా-వార్తలు

  • Home
  • సమస్యలపై ఆశాల 36 గంటల ధర్నా

జిల్లా-వార్తలు

సమస్యలపై ఆశాల 36 గంటల ధర్నా

Dec 14,2023 | 23:00

ప్రజాశక్తి-రాజమహేంద్రవరం ప్రతినిధితమ సమస్యలు పరిష్కరించాలని ఆశా వర్కర్స్‌ ఎపి ఆశా వర్కర్స్‌ యూనియన్‌ (సిఐటియు) ఆధ్వర్యంలో నగరంలోని గోకవరం బస్టాండ్‌ వద్ద గల సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం…

‘ఆశా’ల ఆందోళన

Dec 14,2023 | 22:59

వంటావార్పు చేస్తున్న ఆశావర్కర్లు కలెక్టరేట్‌ వద్ద 36 గంటల ధర్నా, వంటావార్పు సమస్యలు పరిష్కరించాలి ఆశావర్కర్స్‌ యూనియన్‌ నాయకుల డిమాండ్‌ ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌ కనీస…

మూడో రోజు అంగన్‌వాడీల సమ్మె

Dec 14,2023 | 22:59

ప్రజాశక్తి-యంత్రాంగం అంగన్‌వాడీల నిరవధిక సమ్మె గురువారం జిల్లావ్యాప్తంగా కొనసాగింది. తహశీల్దారు కార్యాలయాల వద్ద అంగన్‌వాడీలు, వర్కర్లు మోకాళ్లపై నిలబడి వినూత్నంగా నిరసన తెలిపారు. అంగన్‌వాడీ కేంద్రాల తాళాలు…

కదం తొక్కిన ఆశాలు

Dec 14,2023 | 22:58

ప్రజాశక్తి – కాకినాడ ప్రతినిధి ఎన్నో ఏళ్లుగా అపరిస్తృతంగా ఉన్న ఆశాల కార్యకర్తల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ రెండురోజులపాటు చేపట్టిన 36 గంటల నిరసన కార్యక్రమానికి…

అంగన్‌వాడీ కేంద్రాల ఆక్రమణ

Dec 14,2023 | 22:56

ప్రజాశక్తి – యంత్రాంగం అంగన్‌వాడీ కేంరదాలను అక్రమించేందుకు ప్రభుత్వ ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఉద్యమాన్ని అణచివేసేందుకు అధికారయంత్రాంగంతో దుశ్చర్యలకు దిగుతోంది. ఇందులో భాగంగా కేంద్రాల తాళాలలు పగులగొట్టించింది.…

మోకాళ్లపై నిలబడి నిరసన

Dec 14,2023 | 22:55

మూడోరోజుకు చేరిన అంగన్వాడీల సమ్మెనినాదాలతో హోరెత్తిన ధర్నా చౌక్‌ ప్రజాశక్తి – విజయవాడ :ున్యాయమైన అంగన్‌వాడీల డిమాండ్లను పరిష్కరించకుంటే సిఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వానికి మహిళలు ‘రిటన్‌గిప్ట్‌’…

3వ రోజు మరింత ఉధృతం

Dec 14,2023 | 22:52

ప్రజాశక్తి – యంత్రాంగం తమ దీర్ఘకాలిక సమస్యలపై అంగన్‌వాడీలు శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే ప్రభుత్వం వారిని రెచ్చకొట్టే చర్యలకు పాల్పడుతోంది. అంగన్‌వాడీల సమ్మెకు ముందు ప్రభుత్వం చర్చలకు…

పతాకస్థాయికి సమ్మె,, తగ్గేదే లే!

Dec 14,2023 | 22:50

ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్‌ న్యాయమైన డిమాండ్‌ సాధన కోసం అంగన్వాడీలు చేపట్టిన సమ్మెను విచ్ఛిన్నం చేసేందుకు ప్రభుత్వం విఫలయత్నం చేస్తోంది. సంఘమిత్రలు (వీవోఏ) ద్వారా సెంటర్లను నడపాలని…

ఆదుకోండయ్యా..

Dec 14,2023 | 22:47

కేంద్రబృందాన్ని అర్థించిన రైతాంగం..రైతులను ఆదుకునేందుకు కృషి చేస్తామన్న కేంద్ర బృందం సభ్యులుప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌, రామకుప్పం: క్షేత్రస్థాయిలో రైతుల నుంచి అందిన అభ్యర్థనలను ఉన్నతాధికారులకు నివేదిక పంపి పరిష్కరించేందుకు…