ప్రజాశక్తి – భీమవరం రూరల్ శ్రామికుల అవసరాలు తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని సిఐటియు పెనుమంట్ర మండల నాయకులు కె.సుబ్బరాజు అన్నారు. సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు…
జిల్లా-వార్తలు
పాలసేకరణ కేంద్రాలు ఏర్పాటు : గిరీష
పాలసేకరణ కేంద్రాలు ఏర్పాటు : గిరీష ప్రజాశక్తి – రాయచోటి పాడి రైతులు ప్రభుత్వ ప్రోత్సాహకాలు సద్వినియోగం చేసుకొని అమూల్కు పాల సేకరణ 90 శాతం జరిగేటట్టు…
ప్రజా శ్రేయస్సే ప్రభుత్వ ధ్యేయం :ఎమ్మెల్యే
ప్రజాశక్తి-బి.కొత్తకోట ప్రజల శ్రేయస్సే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని గట్టు పంచాయతీలో నిర్వ హించిన గడపగడపకు మనప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ…
పేదింటి పెద్ద కొడుకు సిఎం జగన్ :’గడికోట’
ప్రజాశక్తి-రామాపురం పేదింటి పెద్దకొడుకు సిఎం జగన్ అని ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్రెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రంలో జరిగిన పెన్షన్ల పెంపు, నూతన పెన్షన్ల పంపిణీలో పాల్గొన్నారు. మాజీ…
గ్రామీణ ప్రాంతాల్లో ఆధునిక వైద్యసేవలు
ప్రజాశక్తి – సింహాద్రిపురంగ్రామీణ ప్రాంత ప్రజలు ఆధునిక వైద్య సేవలను సద్విని యోగం చేసుకోవాలని వైసిపి మండల కన్వీనర్ శ్రీకాంత్రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం సుంకేసులలో జగనన్న ఆరోగ్య…
చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం
ప్రజాశక్తి – ఖాజీపేటరాష్ట్రాభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని, రానున్న ఎన్నికల్లో ప్రజలందరూ చంద్రబాబుకే పట్టం కట్టాలని మైదుకూరు నియోజకవర్గం టిడిపి ఇన్ఛార్జి పుట్టా సుధాకర్ యాదవ్ అన్నారు. మంగళవారం…
రెండు నెలల్లో పనులు పూర్తి : ఎంపీ
ప్రజాశక్తి-కాశినాయన మండలంలో ఎడమ కాలువ నుంచి వరి కుంట్ల చెరువుకు లిఫ్ట్ ఇరిగేషన్ పనులను రెండు నెలల్లో పూర్తి చేయిస్తామని కడప ఎంపీ అవినాష్రెడ్డి పేర్కొన్నారు. రూ.…