జిల్లా-వార్తలు

జిల్లా-వార్తలు

Jan 2,2024 | 21:21

ప్రజాశక్తి – భీమవరం రూరల్‌ శ్రామికుల అవసరాలు తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని సిఐటియు పెనుమంట్ర మండల నాయకులు కె.సుబ్బరాజు అన్నారు. సమగ్ర శిక్ష అభియాన్‌ ఉద్యోగులు…

Jan 2,2024 | 21:20

రెండో విడత ప్రారంభించిన కలెక్టర్‌ పి.ప్రశాంతి ప్రజాశక్తి – ఉండిజగనన్న ఆరోగ్య సురక్ష రెండో విడత కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ పి.ప్రశాంతి కోరారు.…

Jan 2,2024 | 21:17

మెడకు ఉరితాళ్లతో కార్మికుల నిరసనప్రజాశక్తి – రాయచోటిటౌన్‌ పాదయాత్రలోనూ, అసెంబ్లీలోనూ మున్సిపల్‌ కార్మికులకు ఇచ్చిన హామీ ప్రకారం రెగ్యులర్‌ చేయాలని సిఐటియు జిలా ్లప్రధాన కార్యదర్శి ఎ.…

పాలసేకరణ కేంద్రాలు ఏర్పాటు : గిరీష

Jan 2,2024 | 21:15

పాలసేకరణ కేంద్రాలు ఏర్పాటు : గిరీష ప్రజాశక్తి – రాయచోటి పాడి రైతులు ప్రభుత్వ ప్రోత్సాహకాలు సద్వినియోగం చేసుకొని అమూల్‌కు పాల సేకరణ 90 శాతం జరిగేటట్టు…

ప్రజా శ్రేయస్సే ప్రభుత్వ ధ్యేయం :ఎమ్మెల్యే

Jan 2,2024 | 21:12

ప్రజాశక్తి-బి.కొత్తకోట ప్రజల శ్రేయస్సే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్‌రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని గట్టు పంచాయతీలో నిర్వ హించిన గడపగడపకు మనప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ…

పేదింటి పెద్ద కొడుకు సిఎం జగన్‌ :’గడికోట’

Jan 2,2024 | 21:10

ప్రజాశక్తి-రామాపురం పేదింటి పెద్దకొడుకు సిఎం జగన్‌ అని ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రంలో జరిగిన పెన్షన్ల పెంపు, నూతన పెన్షన్ల పంపిణీలో పాల్గొన్నారు. మాజీ…

గ్రామీణ ప్రాంతాల్లో ఆధునిక వైద్యసేవలు

Jan 2,2024 | 21:07

ప్రజాశక్తి – సింహాద్రిపురంగ్రామీణ ప్రాంత ప్రజలు ఆధునిక వైద్య సేవలను సద్విని యోగం చేసుకోవాలని వైసిపి మండల కన్వీనర్‌ శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం సుంకేసులలో జగనన్న ఆరోగ్య…

చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం

Jan 2,2024 | 21:05

ప్రజాశక్తి – ఖాజీపేటరాష్ట్రాభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని, రానున్న ఎన్నికల్లో ప్రజలందరూ చంద్రబాబుకే పట్టం కట్టాలని మైదుకూరు నియోజకవర్గం టిడిపి ఇన్‌ఛార్జి పుట్టా సుధాకర్‌ యాదవ్‌ అన్నారు. మంగళవారం…

రెండు నెలల్లో పనులు పూర్తి : ఎంపీ

Jan 2,2024 | 21:03

ప్రజాశక్తి-కాశినాయన మండలంలో ఎడమ కాలువ నుంచి వరి కుంట్ల చెరువుకు లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పనులను రెండు నెలల్లో పూర్తి చేయిస్తామని కడప ఎంపీ అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు. రూ.…