జిల్లా-వార్తలు

  • Home
  • 108 అంబులెన్స్‌లో మహిళ ప్రసవం

జిల్లా-వార్తలు

108 అంబులెన్స్‌లో మహిళ ప్రసవం

Feb 15,2024 | 17:24

ప్రజాశక్తి – గొల్లప్రోలు(పిఠాపురం) 108 అంబులెన్స్‌లో ఒక మహిళ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. గొల్లప్రోలు మండలం దుర్గాడ గ్రామనికి చెందిన కె అచ్చుతా చక్రమ్మకు పురిటి…

కుళాయి కనెక్షన్‌ పనుల పూర్తికి చర్యలు

Feb 15,2024 | 17:22

ప్రజాశక్తి – కాకినాడ జిల్లాలో జల్‌ జీవన్‌ మిషన్‌ పథకంలో చేపట్టిన ఇంటింటికి కుళాయి కనెక్షన్‌ పనులను సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్‌ డాక్టర్‌ కృతికాశుక్లా అధికారులను…

లారీ ఢీకొని విద్యార్థి మృతి

Feb 15,2024 | 16:59

ప్రజాశక్తి-మండపేట(అంబేద్కర్ కోనసీమ) : మెహర్ బాబా ఆశ్రమ సమీపంలో గురువారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు…

నేడు ఎంపీ మిధున్‌ రెడ్డిచే పలు ప్రారంభోత్సవాలు

Feb 15,2024 | 16:33

ప్రజాశక్తి-రైల్వేకోడూరు(అన్నమయ్య) : ఎంపీ పెద్దిరెడ్డి మిధున్‌ రెడ్డిచే శుక్రవారం పలు ప్రారంభోత్సవాలు చేపట్టనున్నట్లు ప్రభుత్వ విప్‌ కొరమట్ల శ్రీనివాసులు తెలిపారు. గురువారం ప్రారంభోత్సవాలకు సంబంధించి ఏర్పాట్లను కొరముట్ల…

గ్రామీణ బంద్‌ను జయప్రదం చేయండి : ఎపి రైతు సంఘం

Feb 15,2024 | 16:28

ప్రజాశక్తి-తాడేపల్లి రూరల్‌ (గుంటూరు) : సంయుక్త కిసాన్‌ యువమోర్చా, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నేడు శుక్రవారం జరిగే గ్రామీణ బంద్‌ను జయప్రదం చేయాలని, ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం…

గ్రామీణ భారత్‌ బంద్‌ను జయప్రదం చేయండి

Feb 15,2024 | 15:15

 సిఐటియు ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో బైక్‌ ర్యాలీ ప్రజాశక్తి-తిరుపతి టౌన్‌ : మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక కర్షక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ.. ఈనెల 16…

దంగేరు-శివల మెయిన్ రోడ్డు పనులను అడ్డుకున్న గ్రామస్తులు

Feb 15,2024 | 15:03

7 మీటర్ల రోడ్డును 5 మీటర్లకుకుదించటంపై కాంట్రాక్టర్ తో వాగ్వాదం పరిశీలించిన ఆర్ అండ్ బి డి ఈ. సూర్యనారాయణ ప్రజాశక్తి రామచంద్రపురం(అంబేద్కర్ కోనసీమ): కే గంగవరం…

బిజెపి కార్పొరేట్, మతతత్వ విధానాలను ప్రతిఘటిద్దాం

Feb 15,2024 | 15:07

గ్రామీణ భారత్ బంద్ ను విజయవంతం చేయండి కార్మిక, రైతు సంఘాల ఐక్య కార్యాచరణ సమితి నేతలు పిలుపు.. నగరంలో బైక్ ర్యాలీ ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : మోడీ…

ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌కు వ్యతిరేకంగా న్యాయవాదుల నిరసన

Feb 15,2024 | 14:48

ప్రజాశక్తి-నరసాపురం(పశ్చిమగోదావరి): ప్రజల ఆస్తులకు భద్రత లేని ఏపీ భూహక్కు చట్టం -2023 రద్దు చేయాలని నరసాపురం బార్‌ అసోషియేషన్‌ అధ్యక్షుడు చల్లా దానయ్య నాయుడు అన్నారు. గురువారం…