జిల్లా-వార్తలు

  • Home
  • అడుగడుగున రమణకు జానాదరణ

జిల్లా-వార్తలు

అడుగడుగున రమణకు జానాదరణ

May 3,2024 | 21:27

ప్రజాశక్తి – కొమరాడ: సిపిఎం అభ్యర్థి మండంగి రమణకు గిరిజనుల నుంచి విశేష ఆదరణ లభించింది. మండలంలోని నాగావళి ఆవల గల 9 పంచాయతీలకు సంబంధించిన గ్రామాల్లో…

ఏడి ‘పింఛన్‌’

May 3,2024 | 21:25

ప్రజాశక్తి – కురుపాం : ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో రెండో నెలలుగా పింఛనుదారులకు తిప్పలు తప్పడం లేదు. గత నెలలో సచివాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేసిన పింఛనుదారులు…

బేబినాయన గెలుపుతో ప్రజలకు న్యాయం

May 3,2024 | 21:22

ప్రజాశక్తి- బొబ్బిలి : టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి బేబినాయనకు మద్దతుగా జనసేన పార్టీ కార్యక్రమాల నిర్వహణ రాష్ట్ర కార్యదర్శి బాబు పాలూరి ఆధ్వర్యాన శుక్రవారం పట్టణంలో సైకిల్‌ర్యాలీ…

ఎన్‌డిఎతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం

May 3,2024 | 21:20

ప్రజాశక్తి – నెల్లిమర్ల : ఎన్‌డిఎతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని, ఎన్‌డిఎ కూటమి అభ్యర్ధులను గెలిపించాలని టిడిపి రాష్ట్ర పరిశీలకులు సువ్వాడ రవి శేఖర్‌ కోరారు. శుక్రవారం కొత్తపేట,…

పది రోజులు విశ్రమించొద్దు

May 3,2024 | 21:19

శృంగవరపుకోట: పోలింగ్‌ బూత్‌ స్థాయిలో అందరూ ఏకమై, ఈ పది రోజులు విశ్రమించకుండా పనిచేయాలని వైసిపి జిల్లా అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు కోరారు. శుక్రవారం పట్టణంలోని సిరికి…

వైసిపితోనే రాష్ట్రాభివృద్ధి: జెడ్‌పి చైర్మన్‌

May 3,2024 | 21:17

ప్రజాశక్తి – భోగాపురం:  వైసిపితోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతోందని జిల్లా పరిషత్‌ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. భోగాపురంలో శుక్రవారం రాత్రి ర్యాలీ నిర్వహించారు. జగన్మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిగా…

అధికార, ప్రతిపక్ష నాయకులకు ఓటు అడిగే అర్హత లేదు

May 3,2024 | 18:04

ఇండియా కూటమితోనే అభివృద్ధి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు గుజ్జుల ఈశ్వరయ్య ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : అధికార, ప్రతిపక్ష నాయకులకు ఓట్లు అడిగే అర్హత లేదని,…

సిపిఎం అభ్యర్థి బాబూరావు విస్తృత ప్రచారం..

May 3,2024 | 17:55

ప్రజాశక్తి-విజయవాడ : సెంట్రల్‌ నియోజకవర్గంలోని 26వ డివిజన్‌ మాచవరం, మారుతి నగర్‌, గుణదల డౌన్‌ ఏరియాలో ఇండియా వేదిక బలపరిచిన విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గ సిపిఎం అభ్యర్థి…

జగన్‌ నిజం.. చంద్రబాబు అబద్ధం : చిర్ల జగ్గిరెడ్డి

May 3,2024 | 17:36

ప్రజాశక్తి – ఆలమూరు(అంబేద్కర్‌ కోనసీమ) :చెప్పింది చెప్పినట్టుగా జగనన్న చేస్తారని.. చెప్పింది చేయని వ్యక్తి చంద్రబాబు నాయుడని అందుకే అతన్ని ప్రజలు నమ్మరని, జగనన్న అంటే నిజమని…