జిల్లా-వార్తలు

  • Home
  • పోస్టల్‌ బ్యాలెట్‌ పోలింగ్‌ ప్రారంభం

జిల్లా-వార్తలు

పోస్టల్‌ బ్యాలెట్‌ పోలింగ్‌ ప్రారంభం

May 8,2024 | 00:03

 ప్రజాశక్తి -భీమునిపట్నం : స్థానిక ప్రభుత్వ డైట్‌లో ఏర్పాటుచేసిన 5 పోలింగ్‌ కేంద్రాల్లో మంగళవారం పోస్టల్‌ బ్యాలెట్‌ పోలింగ్‌ ప్రక్రియ ప్రారంభమైంది. ఉదయం 7గంటల నుంచి సాయంత్రం…

టెన్త్‌ విద్యార్థిని రిషితశ్రీకి అభినందనలు

May 8,2024 | 00:00

ప్రజాశక్తి -భీమునిపట్నం : టెన్త్‌ పరీక్షా ఫలితాల్లో 595 మార్కులు సాధించిన రిషితశ్రీని స్థానిక సాగర్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ వాకర్స్‌ సంస్థ ప్రతినిధులు మంగళవారం అభినందించారు. భీమిలిలోని…

రేపు గాజువాకలో సిపిఎం భారీ బైకు ర్యాలీ

May 7,2024 | 23:50

జగ్గునాయుడు విజయాన్ని కాంక్షిస్తూ..రేపు గాజువాకలో సిపిఎం భారీ బైకు ర్యాలీ – ముఖ్య అతిథిగా బివి.రాఘవులు రాక ప్రజాశక్తి – గాజువాక : ఇండియా వేదిక బలపరిచిన…

చందనోత్సవ ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయండి

May 7,2024 | 23:46

ప్రజాశక్తి – ఎంవిపి.కాలనీ : శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామి చందనోత్సవం కార్యక్రమంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులూ లేకుండా అవసరమగు సౌకర్యాలను త్వరితగతిన కల్పించాలని జివిఎంసి కమిషనర్‌…

టిడిపికి ఓటేస్తే ఉక్కు అమ్మకానికి ఆమోదం తెలిపినట్టే

May 7,2024 | 23:44

బాబుపై ప్రశంసలతో రాజకీయాల స్థాయి దిగజార్చిన మోడీ – గాజువాక ఎన్నికల సభలో జగన్‌ ప్రజాశక్తి – గ్రేటర్‌ విశాఖ బ్యూరో/ గాజువాకఈ ఎన్నికల్లో ఎన్‌డిఎ కూటమిలోగల…

శాంతిపురంలో సిపిఐ ప్రచారం

May 7,2024 | 23:09

  ప్రజాశక్తి -గోపాలపట్నం : పశ్చిమ నియోజకవర్గ సిపిఐ ఎమ్మెల్యే అభ్యర్థి అత్తిలి విమల మంగళవారం ఎన్‌ఎస్‌టిల్‌, శాంతినగర్‌ అపార్టుమెంట్లలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వరంగ పరిశ్రమల…

షీలానగర్‌లో సిపిఎం ప్రచారం

May 7,2024 | 23:07

ప్రజాశక్తి -గాజువాక : ఇండియా ఫోరం బలపరిచిన సిపిఎం గాజువాక నియోజవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.జగ్గునాయుడు మంగళవారం షీలానగర్‌, వెంకటేశ్వర కాలనీ, హరిజన జగ్గయ్యపాలెం ప్రాంతాల్లో ఎన్నికల…

ఎపికి ప్రత్యేక హోదా కాంగ్రెస్‌తోనే సాధ్యం

May 7,2024 | 23:03

ప్రజాశక్తి – అనకాపల్లి : విభజన హామీలు అమలు, ఎపికి ప్రత్యేకహోదా, స్టీల్‌ప్లాంట్‌ వంటి ప్రభుత్వరంగ సంస్థ పరిరక్షణ ఇండియా బ్లాక్‌ విజయంతోనే సాధ్యమని అనకాపల్లి కాంగ్రెస్‌…

ఈదురుగాలులు.. భారీ వర్షం

May 7,2024 | 23:03

కె.గంగవరం మెయిన్‌ రోడ్డుపై తడిసిన ధాన్యం ప్రజాశక్తి-యంత్రాంగం ద్రోణి ప్రభావంతో మంగళవారం ఈదురుగాలులతో కూడిన భారీవర్షం కురిసింది. ఈదురుగాలులకు పలుచోట్ల చెట్లు నేలకూలాయి. పంటలు దెబ్బతిన్నాయి. కూరగాయల…