జిల్లా-వార్తలు

  • Home
  • 32వ రోజు అంగన్వాడీల నిరవధిక సమ్మె

జిల్లా-వార్తలు

32వ రోజు అంగన్వాడీల నిరవధిక సమ్మె

Jan 12,2024 | 15:04

ప్రజాశక్తి-(తూర్పు గోదావరి జిల్లా) చాగల్లు : మండల కేంద్రమైన చాగల్లు  తహశీల్దార్ కార్యాలయం సమీపంలో నిర్వహిస్తున్న అపరిష్కృతంగా ఉన్న అంగన్వాడీలు సమస్యలుపై చేస్తున్న నిరవధిక సమ్మె శుక్రవారం…

గాడిమొగ పంచాయితీ కార్మికులకు సంక్రాంతి కానుక

Jan 12,2024 | 14:27

  ప్రజాశక్తి-తాళ్లరేవు: పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు గాడిమొగ సర్పంచ్ కామాడి గోవలక్ష్మి , కామాడి మాతరాజు, ఉపసర్పంచ్ కొక్కిలిగడ్డ లోకేష్ పాలకవర్గ సభ్యులు నూతన దుస్తులు అందజేశారు.…

గ్రామ అభివృద్ది ప్రణాలిక అవసరము

Jan 12,2024 | 14:22

ప్రజాశక్తి – కశింకోట : కశింకోట మండల పరషత్ కార్యాలయములో గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాలిక పై శుక్రవారం మండల స్థాయి శిక్షణ జరిగింది. ఈ సందర్భంగా…

తేగేవరకు లాగొద్దు

Jan 12,2024 | 14:08

ప్రజాశక్తి-విజయనగరం : రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అంగన్వాడీలకు కనీస వేతనాలు అమలు చేసి, ఇతర సౌకర్యాలు కల్పించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి సిహెచ్.రామ్మూర్తి నాయుడు రాజాం తాసిల్దార్…

బి.కొత్తకోటలో స్వామి వివేకానంద జయంతి

Jan 12,2024 | 12:13

ప్రజాశక్తి-బి.కొత్తకోట: బి.కొత్తకోట వాకర్స్ ప్రాంగణంలో వివేకానంద చికాగోలో జరిగిన సర్వమత మహాసభల్లో భారతీయ ధర్మాన్ని, కీర్తి ప్రతిష్టల్ని విశ్వవ్యాప్తం చేసిన సందర్భాన్ని ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో…

ఉరేసుకుని అంగన్‌వాడీల నిరసన

Jan 12,2024 | 00:19

ప్రజాశక్తి – బాపట్ల సిఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి నిరంకుశ వైఖరికి నిరసనగా అంగన్‌వాడీలు గురువారం ఉరి తాళ్ళకు వేలాడుతూ నిరసన తెలిపారు. 31వ రోజుకు చేరిన సమ్మె…

ఐలవరంలో నూతన భవనాలు ప్రారంభం

Jan 12,2024 | 00:14

ప్రజాశక్తీ -భట్టిప్రోలు మండలంలోని ఐలవరం గ్రామంలో నూతనంగా నిర్మించిన సచివాలయం1, ఆరోగ్య భవనాన్ని రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకట రమణారావు, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్‌…

చేనేత కార్మికులకు రాట్నాలు పంపిణీ

Jan 12,2024 | 00:12

ప్రజాశక్తి – భట్టిప్రోలు కేంద్ర జౌళి శాఖ ఆధ్వర్యంలో చేనేత కార్మికులకు మంజూరైన మర రాట్నాలు, స్టాండ్ మగ్గాలను గురువారం పంపిణీ చేశారు. మండలంలోని ఐలవరంలో ప్రభుత్వం…

బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించాలి

Jan 12,2024 | 00:10

ప్రజాశక్తి – బాపట్ల బాల కార్మిక వ్యవస్థను సమూలంగా నిర్మూలించి, బడి ఈడు పిల్లలను పాఠశాలకు పంపాలని కార్మిక శాఖ అధికారి రాజా సాల్మన్ అన్నారు. ఆపరేషన్…