జిల్లా-వార్తలు

  • Home
  • టిడిపి ఆవిర్భావ దినోత్సవంలో ఆదిమూలం

జిల్లా-వార్తలు

టిడిపి ఆవిర్భావ దినోత్సవంలో ఆదిమూలం

Mar 29,2024 | 12:32

ప్రజాశక్తి – పిచ్చాటూరు: పిచ్చాటూరు మండలం స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సత్యవేడు ఎమ్మెల్యే అభ్యర్థి కోనేటి ఆదిమూలం ఆధ్వర్యంలో 42వ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎన్టీఆర్…

ద్విచక్ర వాహనాలు ఢీకొని ఒకరు మృతి

Mar 29,2024 | 12:14

మరొకరు తీవ్ర గాయాలు ప్రజాశక్తి-పెదరాయపాడు : ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో ఒకరు మృతి చెందిన సంఘటన పెదరాయపాడు వేంపాడు రహదారిలో శుక్రవారం ఉదయం జరిగింది. వేంపాడు గ్రామానికి…

అక్రమంగా కలప రవాణా

Mar 29,2024 | 12:08

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : నరసరావుపేట నియోజకవర్గంలో అక్రమ కలప రవాణా యదేచ్ఛగా కొనసాగుతోంది. కొంతమంది కలప వ్యాపారులు అక్రమ సంపాధనే ధ్యేయంగా ఇష్టానుసారంగా చెట్లను నరికి ఇటుక బట్టీలకు,…

వాకర్స్ క్లబ్ అధ్యక్షులు సత్యనారాయణ

Mar 29,2024 | 12:05

ప్రజాశక్తి-మండపేట : మండపేట వాకర్స్ క్లబ్ నూతన అధ్యక్షులు కొన సత్యనారాయణ ఎంపికయ్యారు. శుక్రవారం స్థానిక బురగుంట చెరువు వైఎస్ఆర్ పార్క్ లో శుక్రవారం మహాత్మా గాంధీ…

తీర ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేస్తాం

Mar 29,2024 | 12:02

ప్రజాశక్తి-నరసాపురం(పశ్చిమగోదావరి జిల్లా): వైస్సార్సీపీ అధికారంలోకి వస్తే తీర ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వ చీప్ విప్ ముదునూరి ప్రసాద్ రాజు అన్నారు. శుక్రవారం మండలంలోని…

చీరాలలో ఘనంగా గుడ్ ఫ్రైడే

Mar 29,2024 | 11:57

క్రీస్తు యేసు ప్రేమ స్వరూపి ప్రజాశక్తి-చీరాల: క్రీస్తు యేసు ప్రేమ స్వరూపి అని సర్వపాపాల విముక్తి కోసం ఆయన శిలువలో మరణించి తిరిగి పునరుద్దానుడైయ్యారని సెంట్ ఆంథోనీ…

ఘనంగా టిడిపి ఆవిర్భావ దినోత్సవం

Mar 29,2024 | 11:43

ప్రజాశక్తి-ములకలచెరువు : మండలంలోని మూడు రోడ్ల కూడలి బస్టాండ్ సర్కిల్ నందు ఘనంగా తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. తంబళ్లపల్లి నియోజకవర్గం తెలుగుదేశం,…

చల్లపల్లిలో గుడ్ ఫ్రైడే

Mar 29,2024 | 11:21

ప్రజాశక్తి-చల్లపల్లి : శుక్రవారం గుడ్ ఫ్రైడే సందర్భంగా చల్లపల్లి ప్రధాన సెంటర్లో నిర్వహించిన సిలువ యాత్రలో అవనిగడ్డ నియోజకవర్గ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు పాల్గొని, స్థానిక…

కార్మికునికి కార్మికులే అండగా…

Mar 29,2024 | 10:22

శ్రీకాకుళం : ఎచ్చెర్ల మండలం అరినాం అక్కివలసలోని ఎన్‌ఎసిఎల్‌ ఇండిస్టీస్‌ లిమిటెడ్‌ కార్మికులు తమ ఔదార్యం చాటుకున్నారు. పరిశ్రమలో పనిచేస్తూ అనారోగ్యంతో మఅతి చెందిన గాడు.పారయ్య కుటుంబం…