జిల్లా-వార్తలు

  • Home
  • సువర్ణముఖీ నది వంతెనపై ట్రాఫిక్‌ జాం

జిల్లా-వార్తలు

సువర్ణముఖీ నది వంతెనపై ట్రాఫిక్‌ జాం

Apr 25,2024 | 21:12

 ప్రజాశక్తి – సీతానగరం : స్థానిక సువర్ణముఖీ నది వంతెనపై ట్రాఫిక్‌ రెండు గంటల పాటు ట్రాఫిక్‌ నిలిచిపోవడంతో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. గురువారం ఉదయం 9:30…

మలేరియా రహిత జిల్లాగా మార్చేందుకు కృషి

Apr 25,2024 | 21:11

ప్రజాశక్తి పార్వతీపురంరూరల్‌ : మలేరియా నివారణకు అందరి సమన్వయంతో సమిష్టి కృషి చేయాలని, సమానత్వ సాధనకు మలేరియా వ్యతిరేక పోరాటాన్ని ఉధృతం చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య…

పార్లమెంటుకు10, అసెంబ్లీకి 25

Apr 25,2024 | 21:10

ప్రజాశక్తి – పార్వతీపురంరూరల్‌ : జిల్లాలో పార్లమెంటుకు పది, శాసన సభకు ఎనిమిది నామినేషన్లు గురువారం దాఖలయ్యాయి. అరకు పార్లమెంటు నియోజక వర్గానికి స్వతంత్ర అభ్యర్థులుగా హేమనాయక్‌…

కూటమి విజయంతోనే వలసలు నివారణ

Apr 25,2024 | 20:36

ప్రజాశక్తి – నెల్లిమర్ల : సార్వత్రిక ఎన్నికల్లో కూటమి విజయం సాధిస్తే వలసలు నివారణకు కృషి చేస్తామని తనకు గాజుగ్లాసు గుర్తిపై ఓటు వేసి గెలిపించాలని టిడిపి,…

మరోసారి గెలిపించి అభివృద్ధికి సహకరించండి

Apr 25,2024 | 20:34

ప్రజాశక్తి – నెల్లిమర్ల : సార్వత్రిక ఎన్నికల్లో వైసిపిని మరోసారి గెలిపించి మరింత అభివృద్ధికి సహకరించాలని వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి బడ్డుకొండ అప్పల నాయుడు అన్నారు. గురువారం…

కాంగ్రెస్‌ అభ్యర్థుల నామినేషన్లు

Apr 25,2024 | 20:33

ప్రజాశక్తి – నెల్లిమర్ల : సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీని గెలిపించాలని ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధి సరగడ రమేష్‌ కుమార్‌ కోరారు. గురువారం ఆయన ఇండియా…

సమస్యలపై ఎన్నికలలో పార్టీలను నిలదీయండి

Apr 25,2024 | 14:01

 జన చైతన్య యాత్రలో వక్తలు, కళాకారులు ఉద్ఘాటన ప్రజాశక్తి- చింతలపూడి(ఏలూరు) : ప్రస్తుత పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలను ఎదుర్కొంటున్న సమస్యలు,వాటి పరిష్కారాల గురించి ఓటు కోసం…

ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించండి

Apr 25,2024 | 13:40

కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి హరికుమార్రాజు ప్రజాశక్తి-గణపవరం(పశ్చిగోదావరి) : రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థులు గెలిపించాలని మతతత్వ బిజెపిని ఓడించి దేశ సమగ్రతను కాపాడాలని కోరుతూ…

పోలీంగ్‌ కేంద్రాలను పరిశీలించిన నవీన్‌ కుమార్‌

Apr 25,2024 | 13:28

ప్రజాశక్తి-పాటపట్నం (శ్రీకాకుళం) : సాధారణంగా ఎన్నికల నేపథ్యంలో భాగంగా గురువారం జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకులు నవీన్‌ కుమార్‌ సోనీ పాతపట్నంలోని పోలీంగ్‌ కేంద్రాలను పరిశీలించారు. ఎన్నికలు…