జిల్లా-వార్తలు

  • Home
  • కంటితుడుపు జీవోలతో కడుపునిండదు

జిల్లా-వార్తలు

కంటితుడుపు జీవోలతో కడుపునిండదు

Dec 22,2023 | 21:32

ప్రజాశక్తి -పార్వతీపురం రూరల్‌ : జీతాల పెంపుదల కోసం అంగన్‌వాడీలో 11రోజులుగా నిరవధిక సమ్మె చేస్తుంటే పదవీ విరమణ వయసు, పరిహారం పెంపు వంటి కంటి తుడుపు…

ఘనంగా జాతీయ గణిత దినోత్సవం

Dec 22,2023 | 21:31

ప్రజాశక్తి -ఖాజీపేట గణిత శాస్త్రవేత్త పితామహుడు శ్రీ శ్రీనివాస రామానుజన్‌ జయంతి సందర్భంగా గణిత దినోత్సవాన్ని బీరం శ్రీధర్‌రెడ్డి పాఠశాలలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా కరస్పాండెంట్‌…

ద్వారకాతిరుమలలో సినీ సందడి

Dec 22,2023 | 21:31

ద్వారకాతిరుమల : ఫోర్‌ కె ఫిలిం ఫ్యాక్టరీ ద్వారా నూతన చిత్రాన్ని ద్వారకాతిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో శుక్రవారం ప్రారంభించినట్లు నిర్మాత పవన్‌ కుమార్‌ తెలిపారు.…

ఇసుక మాఫియాను అడ్డుకోవాలి

Dec 22,2023 | 21:30

ప్రజాశక్తి – ప్రొద్దుటూరు (పుట్టపర్తి సర్కిల్‌ ) ప్రభుత్వ అధికారులు ఇసుక మాఫియాను అడ్డుకోవాలని మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక నెహ్రూ రోడ్డు…

ఎస్‌ఐగా కె.జగ్గవరం యువతి ఎంపిక

Dec 22,2023 | 21:29

టి.నరసాపురం : మండలంలోని కె.జగ్గవరం గ్రామానికి చెందిన యువతి పరసా రాధిక ఎస్‌ఐ ఉద్యోగానికి ఎంపికయ్యారు. కె.జ గ్గవరం గ్రామానికి చెందిన పరసా ప్రసాదరావు, వేణమ్మ దంపతులకు…

పిహెచ్‌సిలో ‘ఆయుష్మాన్‌ భవ’

Dec 22,2023 | 21:28

భీమడోలు : కోవిడ్‌ నేపథ్యంలో భీమడోలు సామాజిక ఆరోగ్య కేంద్రంలో విపత్తును ఎదుర్కొనేందుకు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సంసిద్ధత కార్యక్రమం చేపట్టినట్టు ఆరోగ్య కేంద్రం పర్యవేక్షకులు డాక్టర్‌…

అపెక్స్‌ హేచరీపై గ్రామస్తులతో చర్చలు

Dec 22,2023 | 21:27

ప్రజాశక్తి – భోగాపురం: మండలంలోని చేపలకంచేరు పంచాయతీ దిబ్బలపాలెం గ్రామం వద్దనున్న అపెక్స్‌ రొయ్య పిల్లల హేచరీ తెరిపించేందుకు అధికారులు, యాజమాన్యం, గ్రామపెద్దలతో కలిసి శుక్రవారం సమావేశం…

ధాన్యం కొనుగోలులో బరితెగింపు

Dec 22,2023 | 21:27

ప్రజాశక్తి- జామి  :   ఈ ఏడాది ధాన్యం కొనుగోలులో మిల్లర్లు బరితెగిస్తున్నారు. నిన్నటి వరకు ఉన్నతాధికారులకు తెలిస్తే, ఇబ్బంది అని భావించిన మిల్లర్లు ఈ సారి ఎవరికి…

బాధితులకు న్యాయం చేస్తాం: ఆర్‌డిఒ

Dec 22,2023 | 21:25

ప్రజాశక్తి – కొత్తవలస: విశాఖపట్నం టు అరకు నేషనల్‌ హైవే రోడ్‌ 516 బాధితులకు సత్వర న్యాయం చేస్తామని విజయనగరం ఆర్‌డిఒ ఎం.వి సూర్యకుమారి తెలిపారు. స్థానిక…