జిల్లా-వార్తలు

  • Home
  • రాజరిక వ్యవస్థ ప్రజాస్వామ్యాన్ని మింగేస్తుంది : రిటైర్డ్‌ ఐ.ఎ.ఎస్‌. అధికారి పి.వి. రమేష్‌

జిల్లా-వార్తలు

రాజరిక వ్యవస్థ ప్రజాస్వామ్యాన్ని మింగేస్తుంది : రిటైర్డ్‌ ఐ.ఎ.ఎస్‌. అధికారి పి.వి. రమేష్‌

Feb 21,2024 | 23:59

మాట్లాడుతున్న విశ్రాంత అధికారి పివి రమేష్‌ ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : ప్రస్తుత పాలకులు రాజరిక వ్యవస్థ ధోరణలను కొనసాగిస్తూ ప్రజాస్వామ్యాన్ని అప్రతిష్ట పాలు చేస్తున్నారని రిటైర్డ్‌…

మత్స్యగుండం ముఖ ద్వారం ప్రారంభం

Feb 21,2024 | 23:53

ప్రజాశక్తి-హుకుంపేట:మండలంలోని మఠం పంచాయతీ మత్స్యలింగేశ్వర సమగ్ర గ్రామాభివృద్ది సేవా సంఘం ఆధ్వర్యంలో మత్స్యగుండం మత్స్యలింగేశ్వర స్వామి ఆలయం వద్ద రూ. 5.50 లక్షల వ్యయంతో నిర్మించిన ముఖద్వారాన్ని…

క్షయ వ్యాధిపై విద్యార్థులకు అవగాహన

Feb 21,2024 | 23:48

ప్రజాశక్తి-హుకుంపేట:బాకూరు పంచాయితీ బాలురు ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు టిబి వైద్య అధికారి డాక్టర్‌ సౌమ్య రోసి బుధవారం క్షయ వ్యాధిపై అవగాహన కల్పించారు. అనంతరం మాట్లాడుతూ, రెండు…

విలేకరులపై దాడులు హేయం

Feb 21,2024 | 23:47

 పల్నాడు జిల్లా: ప్రస్తుతం రాష్ట్రంలో విలేకరులపై పత్రిక కార్యాలయాలపై జరుగుతున్న దాడులను చూస్తుంటే భవిష్యత్తులో విలేకరి వృత్తి లోకి రావాలంటే కుంగ్‌ఫూ, కరాటే వచ్చిన వారు ఉండాల్సిన…

ప్రత్యేక డిఎస్‌సి నిర్వహించాలి : సిపిఎం

Feb 21,2024 | 23:46

ప్రజాశక్తి.చింతపల్లి:ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులకు ప్రత్యేక డిఎస్సీ ప్రకటించాలని సిపిఎం నేత చిన్నయ్య పడాల్‌ డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ అమలు…

సందేశాత్మక ఇతివృత్తం.. అద్భుత అభినయం..

Feb 21,2024 | 23:44

నాలో నీవే నాటికలో సన్నివేశం ప్రజాశక్తి – తెనాలి : వైఎస్సార్‌ నాటక కళాపరిషత్‌ జాతీయస్థాయి ఆహ్వాన నాటిక పోటీలు బుధవారం మూడో రోజుకు చేరాయి. పట్టణ…

ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే డయేరియా

Feb 21,2024 | 23:43

బాధిత కుటుంబాలతో మాట్లాడుతున్న మాజీ మంత్రులు లకీëనారాయణ, ఆనందబాబు ప్రజాశక్తి – గుంటూరు జిల్లాప్రతినిధి : గుంటూరులో డయేరియా మరణాల బాధిత కుటుంబాలను మాజీ మంత్రులు కన్నా…

నేటితో స్థలాల రిజిస్ట్రేషన్‌ పూర్తి చేయాలి

Feb 21,2024 | 23:41

ప్రజాశక్తి-గుంటూరు : జిల్లాలో పేదలందరికీ ఇళ్ళ పథకం స్థలాల రిజిస్ట్రేషన్లలో అలసత్వం వహించే సచివాలయ ఉద్యోగులు, పర్యవేక్షించే నోడల్‌ అధికార్లపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్‌…