రాష్ట్రానికి ద్రోహం చేసిన బిజెపిని ఓడించాలి : సిపిఎం రాష్ట్ర నాయకులు సిహెచ్.నర్సింగరావు
శ్రీకాకుళం : రాష్ట్రానికి ద్రోహం చేసిన బిజెపిని ఓడించాలని సిపిఎం రాష్ట్ర నాయకులు సిహెచ్.నర్సింగరావు పిలుపునిచ్చారు బిజెపితో పొత్తు పెట్టుకున్న టిడిపి, జనసేన పార్టీలను బిజెపికి తొత్తుగా…