జిల్లా-వార్తలు

  • Home
  • శృంగార వల్లభస్వామికి వచ్చిన ఆదాయం ఎంతంటే..

జిల్లా-వార్తలు

శృంగార వల్లభస్వామికి వచ్చిన ఆదాయం ఎంతంటే..

Apr 6,2024 | 15:53

ప్రజాశక్తి – పెద్దాపురం : పెద్దాపురం మండలం తిరుపతి గ్రామంలోని శ్రీ శృంగార వల్లభ స్వామి ఆలయానికి శనివారం ఒకరోజు ప్రత్యేక దర్శనం టికెట్ల ద్వారా రూ.2,34,080,…

స్వేచ్ఛాయుత వాతావరణం కల్పిస్తాం

Apr 6,2024 | 15:34

ప్రజాశక్తి-అనంతపురం : స్వేచ్ఛాయుత వాతావరణం కల్పిస్తాం… నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్, ఐపిఎస్ విజ్ఞప్తి చేశారు. గొడవలు, అల్లర్లులేని హింసారహిత ఎన్నికలే…

కాంగ్రెస్‌ పార్టీతోనే ప్రత్యేక హోదా

Apr 6,2024 | 15:31

ప్రజాశక్తి-కాళ్ళ : రాష్ట్రానికి ప్రత్యేక హోదా కాంగ్రెస్‌ పార్టీతోనే సాధ్యమని వేగేశ్న వెంకట గోపాలకృష్ణంరాజు అన్నారు. మండలంలోని కాళ్లకూరు, దొడ్డనపూడి, కాళ్ళ,కోమటిగుంట, సీసలి, జక్కరం, పెదఅమిరం, వేంపాడు,…

ఓటు హక్కు వినియోగంపై కళారూపాలు

Apr 6,2024 | 15:21

ప్రజాశక్తి-విఆర్ పురం : అల్లూరి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సేఫ్ యాక్టివిటీలో భాగంగా శనివారం మండల కేంద్రం రేకపల్లి సెంటర్లో పాడేరుకు చెందిన రాజారాం జయరాం…

ఎన్డీఏ కూటమి ఎంపి అభ్యర్థులపై చర్యలు తీసుకోవాలి

Apr 6,2024 | 15:17

జిఎస్టి అధికారులపై దౌర్జన్యంపై  సిపిఐ ప్రజాశక్తి-చోడవరం : చోడవరం నడిబొడ్డున బుచ్చిబాబు అండ్ టైల్స్ కంపెనీ వారు జీఎస్టీ పనులను ఎగవేసి అక్రమ వ్యాపారం చేసుకుంటూ కోట్లు…

బైకును ఢీ కొట్టిన స్కూల్ బస్సు

Apr 6,2024 | 14:59

విజయనగర కాలనీలో సంఘటన ప్రజాశక్తి-చీరాల : ద్విచక్ర వాహనాన్ని విద్యార్థులతో ప్రయాణిస్తున్న స్కూల్ బస్సు ఢీకొట్టిన సంఘటన మండలంలోని విజయనగర కాలనీ గ్రామంలో శనివారం మధ్యాహ్నం జరిగింది.…

ఉపాధి కూలీల పరిస్థితి అగమ్యగోచారం

Apr 6,2024 | 14:38

– వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి సత్యనారాయణ ప్రజాశక్తి-భీమవరం : గణపవరం మండలంలో ఉపాధి హామీ కూలీల పరిస్థితి అగమ్య గోచరగా మారిందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక…

సిపిఎం అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా పనిచేద్దాం

Apr 6,2024 | 14:25

హక్కులు చట్టాలు రక్షించుకుందాం ప్రజాశక్తి-విఆర్ పురం : వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో సిపిఎం అభ్యర్థులను గెలిపించడం ద్వారా ఏజెన్సీలో హక్కులు చట్టాలు పోలవరం నిర్వాసితుల సమస్యలు పరిష్కారం…

కార్మికులకు అండగా నిలిచే సిపియంను గెలిపించండి 

Apr 6,2024 | 13:28

ప్రజాశక్తి-గన్నవరం : కార్మికుల సమస్యలపై సమరశీలంగా పోరాటం చేస్తూ.. పేదలకు ఏ సమస్య వచ్చిన ముందు నిలబడే సిపిఎంను గెలిపించాలని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కే. ఉమామహేశ్వరరావు…