జిల్లా-వార్తలు

  • Home
  • గోడ కూలి ఇద్దరి భవన నిర్మాణ కార్మికుల మృతి

జిల్లా-వార్తలు

గోడ కూలి ఇద్దరి భవన నిర్మాణ కార్మికుల మృతి

Dec 28,2023 | 23:51

గోడ కూలి ఇద్దరి భవన నిర్మాణ కార్మికుల మృతిప్రజాశక్తి – -తిరుపతి (మంగళం): శిథిలావస్థకు చేరిన గోడకూలి ఇద్దరూ భవన నిర్మాణ కార్మికులు మతి చెందిన సంఘటన…

చేనేత వస్త్ర ప్రదర్శన ప్రారంభం

Dec 28,2023 | 23:49

చేనేత వస్త్ర ప్రదర్శన ప్రారంభం ప్రజాశక్తి తిరుపతి సిటీ: లేపాక్షి హ్యాండ్‌ క్రాఫ్ట్‌ ఎంపోరియం ఆధ్వర్యం లో ఏర్పాటుచేసిన చేనేత వస్త్ర ప్రదర్శనను టీటీడీ చైర్మన్‌ భూమన…

మాతా శిశు మరణాల నివారణకు అన్ని చర్యలూ చేపట్టాలిఆరోగ్య అధికారులకుజిల్లా టాస్క్‌ ఫోర్స్‌ అధికారుల ఆదేశం

Dec 28,2023 | 23:47

మాతా శిశు మరణాల నివారణకు అన్ని చర్యలూ చేపట్టాలిఆరోగ్య అధికారులకుజిల్లా టాస్క్‌ ఫోర్స్‌ అధికారుల ఆదేశంప్రజాశక్తి -దొరవారిసత్రం : ఏ మహిళా ప్రసవ సమయంలో మరణించ కూడదని,…

తులసిపేట దళితుల ఆందోళన

Dec 28,2023 | 23:10

ఆందోళన చేస్తున్న దళితులు కోటబొమ్మాళి: తప్పుడు సర్వే హద్ధుల నివేదికలు ఇచ్చి దళితులపై దాడులకు కారకులైన మండల సర్వేయర్‌, చిట్టివలస గ్రామ సర్వేయర్‌, గ్రామ రెవెన్యూ అధికారిపై…

గ్రామాల అభివృద్ధికి ఎఎంసి నిధులు ఇవ్వాలి

Dec 28,2023 | 23:08

మాట్లాడుతున్న ప్రసాదరావు కోటబొమ్మాళి: వ్యవసాయ మార్కెట్‌ కమిటీ నిధులను గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వం మళ్లించే విధంగా ప్రత్యేక జిఒను ఇవ్వాలని కమిటీ సభ్యులు కోరారు.…

సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలి

Dec 28,2023 | 23:07

ప్రజాశక్తి – పెద్దాపురంభవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును వెంటనే పునరుద్ధరించాలని ఎపి బిల్డింగ్‌ వర్కర్స్‌ అండ్‌ అదర్‌ కన్స్ట్రక్షన్‌ వర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో గురువారం ఆర్‌డిఒ…

జీడికి మద్దతు ధర ప్రకటించాలి

Dec 28,2023 | 23:05

మాట్లాడుతున్న మాధవరావు ప్రజాశక్తి- మందస జీడి పంటకు మద్దతు ధరపై ప్రభుత్వ స్పష్టమైన వైఖరి ప్రకటించాలని ఎఐకెఎంఎస్‌ రాష్ట్ర నాయకులు వంకల మాధవరావు ప్రభుత్వనికి డిమాండ్‌ చేశారు.…

మోకాళ్లపై నుంచుని శానిటేషన్‌ వర్కర్ల నిరసన

Dec 28,2023 | 23:05

ప్రజాశక్తి-గొల్లప్రోలు (పిఠాపురం)సమస్యలు పరిష్కరించాలని నగర పంచాయతీ శానిటేషన్‌ వర్కర్లు చేస్తున్న సమ్మె గురువారం రెండో రోజుకు చేరుకుంది. నగర పంచాయతీ కార్యాలయం వద్ద శానిటేషన్‌ వర్కర్లు తమ…

మిడ్డే మీల్స్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

Dec 28,2023 | 23:03

ప్రజాశక్తి-కాజులూరు మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సమస్యలు పరిష్కరించాలని మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సంఘం జిల్లా కార్యదర్శి నర్ల ఈశ్వరి డిమాండ్‌ చేశారు. గురువారం కాజులూరు…