జిల్లా-వార్తలు

  • Home
  • రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు

జిల్లా-వార్తలు

రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు

Feb 16,2024 | 21:54

మాసోత్సవాల ముగింపులో జిల్లా ప్రజా రవాణా శాఖాధికారి ఎన్‌విఆర్‌ వరప్రసాద్‌ ఏలూరు అర్బన్‌: రోడ్డు భద్రతా మాసోత్సవాలు సందర్భంగా గత నెల రోజులుగా సిబ్బందికి శిక్షణ తరగతులు,…

రెండు ద్విచక్ర వాహనాల ఢకొీని వ్యక్తి మృతి

Feb 16,2024 | 21:53

కురుపాం: ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢకొీని ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలోని గుంజరాడ జంక్షన్‌ వద్ద శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికులు…

ఒపిఎస్‌ను అమలు చేయాలి

Feb 16,2024 | 21:48

పార్వతీపురంరూరల్‌ : ఎన్‌పిఎస్‌ను రద్దుచేసి ఒపిఎస్‌ను తిరిగి అమలు చేయాలని పోస్టల్‌ ఉద్యోగుల సంఘం నాయకులు డిమాండ్‌ చేశారు. అఖిల భారత తపాలా ఉద్యోగ సంఘాలు ఇచ్చిన…

తాత్సారం చేస్తే మూల్యం తప్పదు

Feb 16,2024 | 21:47

 పార్వతీపురం రూరల్‌ :సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం తాత్సారం చేస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని జిల్లా ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల ఐక్య కార్యాచరణ సమితి (జెఎసి)…

మిమ్స్‌ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి

Feb 16,2024 | 21:45

 ప్రజాశక్తి-నెల్లిమర్ల : మిమ్స్‌ ఉద్యోగులు, కార్మికుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని వైసిపి జిల్లా ప్రధాన కార్యదర్శి అంబళ్ళ శ్రీరాములు నాయుడు అన్నారు. శుక్రవారం…

వాలంటీర్లతోనే ప్రభుత్వానికి మంచిపేరు

Feb 16,2024 | 21:44

 ప్రజాశక్తి-డెంకాడ : వాలంటీర్లు అందిస్తున్న సేవల వల్లే ప్రభుత్వానికి మంచి పేరు వస్తోందని ఎమ్‌పి బెల్లాన చంద్రశేఖర్‌, ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు తెలిపారు. స్థానిక ఎంపిడిఒ కార్యాలయ…

ప్రజా వ్యతిరేక విధానాలపై గర్జించిన రైతు, కార్మిక సంఘాలు

Feb 16,2024 | 21:44

 కేంద్రంలో మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు, కార్మిక వ్యతిరేక విధానాలపై శుక్రవారం కార్మిక, రైతు, ప్రజా సంఘాలు దేశవ్యాప్తంగా తలపెట్టిన గ్రామీణ భారత్‌ బంద్‌ విజయవంతమైంది. ప్రజా…

ఎంఆర్‌ డిఎస్‌పిగా వెంకటప్పారావు బాధ్యతలు స్వీకరణ

Feb 16,2024 | 21:42

పార్వతీపురంరూరల్‌ :జిల్లా ఆర్మడ్‌ రిజర్వు డిఎస్పీగా ఎస్‌.వెంకట అప్పారావు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ను మర్యాదపూర్వకంగా కలిసి, పుష్పగుచ్ఛం అందించారు. కాకినాడ ఎఆర్‌లో…

జిల్లా వ్యాప్తంగా నిరసనలు

Feb 16,2024 | 21:42

 ప్రజాశక్తి-గజపతినగరం : కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు, కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా రైతు సంఘాల సమన్వయ సమితి, కార్మిక సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో…