జిల్లా-వార్తలు

  • Home
  • పల్నాడులో గెలవబోతున్నాం : టిడిపి

జిల్లా-వార్తలు

పల్నాడులో గెలవబోతున్నాం : టిడిపి

Mar 4,2024 | 00:16

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న చదలవాడ అరవింద బాబు నరసరావుపేట : ఈ నెల 5వ తేదీన జరగబోయే జయహో బీసీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నరసరావుపేట నియోజకవర్గ…

కంచాలు కొట్టి.. బూరలూది రాజధాని రైతుల నిరసన

Mar 4,2024 | 00:15

ప్రజాశక్తి – తుళ్లూరు : అమరావతి రాజధానిని 6 నెలల్లో అభివృద్ధి చేయాలని, రైతుల ప్లాట్లను అభివృద్ధి చేయాలని హైకోర్టు తీర్పునిచ్చి ఆదివారంతో రెండేళ్లు పూర్తయ్యాయి. ఈ…

ఎస్‌ఐ వెంకటేశ్వర్లుకు సత్కారం

Mar 4,2024 | 00:15

ప్రజాశక్తి – చీరాల చీరాల ఒకటో పట్టణ ఎస్‌ఐగా బాధ్యతలు స్వీకరించిన మీసాల వెంకటేశ్వర్లు ఎస్సి, ఎస్టీ, బీసీ, మైనారిటీస్ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు జ్యోతి రమేష్…

ఐసిడిఎస్ కార్యాలయంలో సమస్యల తీష్ట

Mar 4,2024 | 00:14

ప్రజాశక్తి – వేమూరు అమర్తలూరులోని ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో సమస్యలు తీష్ట వేశాయి. ప్రభుత్వం సొంత భవనంగా ఉన్న కార్యాలయానికి వెళ్లేందుకు సరైన రహదారి మార్గం లేదు.…

సమస్య పరిష్కరించకుంటే భూములు స్వాధీనం చేసుకుంటాం

Mar 4,2024 | 00:14

ప్రజాశక్తి-తాడేపల్లి : ఎసిసి సిమెంటు ఫ్యాక్టరీ వేతన బకాయిలు చెల్లించాలని హైకోర్టు, సెంట్రల్‌ లేబర్‌ ట్రిబ్యునల్‌ కోర్టు ఇచ్చిన తీర్పును ఎసిసి యాజమాన్యం అమలు చేయాలని ఎసిసి…

‘బాబు పాలనలో వరికెపూడిశెల గుర్తుకురాలేదా?’

Mar 4,2024 | 00:13

సత్తెనపల్లి టౌన్‌: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై మంత్రి అంబటి రాంబాబు విమర్శలు గుప్పించారు. ఆదివారం అయన స్థానిక వైసిపి కార్యాలయంలో పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు .…

సిపిఎం అభిమాని సత్యకామ్‌ మృతి

Mar 4,2024 | 00:13

ప్రజాశక్తి – తెనాలి : సిపిఎం అభిమాని పాలడుగు నరసింహారావు (సత్యకామ్‌) (76) అనారోగ్యంతో శనివారం మృతి చెందారు. సాఫ్ట్‌వేర్‌ రంగంలో పని చేస్తూ హైదరాబాద్‌లో స్థిర…

తురిమెళ్ళ నుండి వైసీపీలో చేరిక

Mar 4,2024 | 00:13

ప్రజాశక్తి – వేమూరు అమర్తలూరు మండలం తుడిమెళ్ళ గ్రామం నుండి టిడిపికి చెందిన 15 కుటుంబాలు వైసిపి ఇన్‌ఛార్జి వరికూటి అశోక్ బాబు సమక్షంలో ఆదివారం వైసీపీలో…

సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద పటిష్ట బందోబస్తు

Mar 4,2024 | 00:11

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అంతరాష్ట్ర చెక్‌ పోష్టుల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని సిబ్బందిని పల్నాడు జిల్లా ఎస్పీ వై.రవిశంకర్‌రెడ్డి…