జిల్లా-వార్తలు

  • Home
  • టిడిపితోనే భవిష్యత్తుకు గ్యారెంటీ

జిల్లా-వార్తలు

టిడిపితోనే భవిష్యత్తుకు గ్యారెంటీ

Mar 8,2024 | 00:43

ప్రజాశక్తి-పుల్లలచెరువు: భవిష్యత్‌కు గ్యారెంటీ టిడిపితోనే సాధ్యమని టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు అన్నారు. పుల్లలచెరువు మండలంలోని ముటుకుల గ్రామంలో గురువారం బాబు ష్యూరిటీ-భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం…

‘ముత్తుముల’కు బీసీ నాయకుల సన్మానం

Mar 8,2024 | 00:41

ప్రజాశక్తి-గిద్దలూరు: పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ ఇన్‌ఛార్జి ముత్తుముల అశోక్‌రెడ్డిని పట్టణ బీసీ నాయకులు మర్యాద పూర్వకంగా కలిసి పూలమాల శాలువా వేసి ఘనంగా సన్మానించారు.…

నెరవేరుతున్న పేదల సొంతింటి కల: అన్నా

Mar 8,2024 | 00:37

ప్రజాశక్తి-మార్కాపురం రూరల్‌: ప్రతి పేదవాని సొంతింటి కలలను నిజం చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టడం శుభపరిణామమని గిద్దలూరు ఎమ్మెల్యే, వైసీపీ మార్కాపురం నియోజకవర్గం…

ప్రజలను మోసం చేసిన జగన్‌

Mar 8,2024 | 00:35

ప్రజాశక్తి-పెద్దదోర్నాల: అసంపూర్తిగా ఉన్న వెలిగొండ ప్రాజెక్టును పూర్తయిందని, జాతికి అంకితం చేశామని ఆర్భాటాలు చేసి సిఎం జగన్‌ పశ్చిమ ప్రాంత ప్రజలను మోసం చేశారని టిడిపి నేతలు…

పోలీస్‌ స్టేషన్‌ను సందర్శించిన ఎస్పీ

Mar 8,2024 | 00:49

ప్రజాశక్తి-త్రిపురాంతకం: త్రిపురాంతకం లోని పోలీస్‌ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ పరమేశ్వర్‌రెడ్డి గురువారం రాత్రి ఆకస్మిక తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలిం చారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు.…

కొనసాగుతున్న మత్స్యకారుల ఆందోళన

Mar 8,2024 | 00:21

ప్రజాశక్తి – యు.కొత్తపల్లి దివీస్‌ పరిశ్రమ నుంచి కలుషిత జలాలు సముద్రంలోకి పోయేందుకు వేసిన పైపులైన్లు తొలగించాలని మత్స్యకారులు చేపట్టిన ఆందోళన గురువారం కొనసాగింది. కోనపాపేట ప్రధాన…

మహిళలు నిర్ణయాత్మక శక్తులుగా ఎదగాలి

Mar 8,2024 | 00:18

ప్రజాశక్తి – యంత్రాంగం జిల్లాలోని పలు మండలాల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. శుక్రవారం జరగాల్సిన మహిళా దినోత్సవం రోజునే మహాశివరాత్రి పండుగ జరుగుతున్న నేపథ్యంలోనే…

అరాచక శక్తులపై జనసైనికుల యుద్ధం

Mar 8,2024 | 00:17

ప్రజాశక్తి – రేపల్లె అరాచక శక్తులపై పోరాడేందుకు జనసైనికులు సిద్ధంగా ఉన్నారని జనసేన పట్టణ అధ్యక్షులు రాసంశెట్టి మహేష్ పేర్కొన్నారు. బుధవారం రాత్రి మంగళగిరి జనసేన కార్యాలయం…

మహిళా కార్మికుల పట్ల చిత్తశుద్ది లేదు

Mar 8,2024 | 00:17

ప్రజాశక్తి – కాకినాడ మహిళా కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ది లేకుండా పోతుందని ఎంఎల్‌సి ఇళ్ల వెంకటేశ్వరరావు(ఐవి) అన్నారు. స్థానిక సుందరయ్య భవనంలో…