జిల్లా-వార్తలు

  • Home
  • చురుగ్గా రైల్వే అండర్‌ పాత్‌వే పనులు

జిల్లా-వార్తలు

చురుగ్గా రైల్వే అండర్‌ పాత్‌వే పనులు

Dec 24,2023 | 00:12

ప్రజాశక్తి -గోపాలపట్నం: జివిఎంసి 89వ వార్డు చంద్రనగర్‌ సమీపంలో, సింహాచలం రైల్వేస్టేషన్‌ వెనుక భాగంలో రైల్వే అండర్‌పాత్‌వే పనులు చురుగ్గా సాగుతున్నాయి. శనివారం ఆయా పనులను స్థానిక…

సమగ్ర శిక్ష ఉద్యోగుల ‘ఆవేదన దీక్ష’

Dec 24,2023 | 00:11

ప్రజాశక్తి – రాజమహేంద్రవరంసమగ్ర శిక్ష ఉద్యోగులు డిఇఒ కార్యాలయం వద్ద శనివారం ఆవేదన దీక్ష నిర్వహించారు. తమను విద్యాశాఖలోకి విలీనం చేసి, వెంటనే రెగ్యులర్‌ చేయాలని, ఔట్‌…

రోగికి మెరుగైన వైద్యానికి కృషి

Dec 24,2023 | 00:10

ప్రజాశక్తి-ములగాడ: ఇఎస్‌ఐ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎం రామిరెడ్డి అనే వ్యక్తికి కెజిహెచ్‌కు పంపి మెరుగైన వైద్యసేవలు అందేలా కృషి చేయడంతోపాటు, ఆసుపత్రికి వెళ్లి పరామర్శించి, ఆరోగ్యంపై…

12వ రోజు అంగన్‌వాడీల నిరసన దీక్షలు

Dec 24,2023 | 00:09

అంగన్‌వాడీల సమ్మె శనివారం 12వ రోజుకు చేరింది. జిల్లావ్యాప్తంగా నిరసన దీక్షలు చేపట్టారు. పలుచోట్ల వంటా వార్పు నిర్వహించారు.ప్రజాశక్తి – యంత్రాంగంరాజమహేంద్రవరం సబ్‌ కలెక్టరేట్‌ వద్ద అంగన్‌వాడీలు…

డ్రైవర్‌ లెస్‌ కార్ల తయారీలో సవాళ్లు

Dec 24,2023 | 00:08

గీతం సదస్సులో నార్వే నిపుణుడు బి.దుర్గాప్రసాద్‌ ప్రజాశక్తి -మధురవాడ : మానవ నియంత్రణ లేకుండా నడిచే స్వయం ప్రతిపత్తి వాహనాల తయారీపై ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిశోధనలలో పలు…

26 నుంచి మున్సిపల్‌ కార్మికుల సమ్మె

Dec 24,2023 | 00:06

ప్రజాశక్తి- ములగాడ : తమ సమస్యల పరిష్కారానికి జివిఎంసి కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ కార్మికులు ఈనెల 26నుంచి సమ్మెబాట పట్టనున్నారని ఎంసి కాంట్రాక్ట్‌ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షులు…

వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు

Dec 24,2023 | 00:06

ప్రజాశక్తి-కొవ్వూరు రూరల్‌రైతు బాగుంటే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందన్న ఆలోచనతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి వ్యవసాయ రంగంలో విప్లవాత్మమైన మార్పులను తీసుకు వచ్చారని రాష్ట్ర వ్యవసాయ, సహకార,…

పంగులూరు వాసికి భూమిపుత్ర పురస్కారం

Dec 24,2023 | 00:06

ప్రజాశక్తి – పంగులూరు రైతులకు విలువైన సూచనలు, సలహాలు అందించి, వ్యవసాయ అభివృద్ధికి కృషి చేసిన పంగులూరు మండల వాసి, పృథ్వి ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ చైర్మన్…

సమాన వేతనం కోరుతు మున్సిపల్ కార్మికుల ధర్నా

Dec 24,2023 | 00:05

ప్రజాశక్తి – బాపట్ల సమాన పనికి సమాన వేతనం, ఉద్యోగుల పర్మినెంట్ కోరుతూ మున్సిపల్ కార్మికులు శనివారం ధర్నా చేశారు. సిఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఎన్నికల ముందు…