జిల్లా-వార్తలు

  • Home
  • ఆశీర్వదించండి.. సమస్యలు పరిష్కరిస్తా

జిల్లా-వార్తలు

ఆశీర్వదించండి.. సమస్యలు పరిష్కరిస్తా

Feb 9,2024 | 00:37

ప్రజాశక్తి-గిద్దలూరు: పట్టణంలోని వీరన్నబావి వీధిలో సీతారాముల వారి ఆలయంలో ఆర్యవైశ్య సోదరుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి ముత్తుముల…

నీటి బిలుల్ల కోసం వైసీపీ నాయకుల ధర్నా

Feb 9,2024 | 00:34

ప్రజాశక్తి-యర్రగొండపాలెం: గ్రామాల్లో నీటి అవసరాలు తీర్చేందుకు ఆర్‌డబ్ల్యూఎస్‌ శాఖ ఆధ్వర్యంలో ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసిన నీటి బిల్లుల బకాయిలు రూ.29 కోట్లను వెంటనే మంజూరు చేయాలని…

విద్యార్థి కుటుంబాన్ని ఆదుకుంటాం

Feb 9,2024 | 00:03

ప్రజాశక్తి-గొలుగొండ:మండలంలో జోగంపేట ఎస్సీ వసతి గృహంలో చదువుతూ ప్రమాదవశాత్తు మరణించిన తూబిరి డేవిడ్‌ రాజు కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా ఆదుకుంటామని ఎస్టీ కార్పొరేషన్‌ రాష్ట్ర…

టిడిపి హయాంలోనే గిరిజన గ్రామాలు అభివృద్ధి

Feb 8,2024 | 23:56

ప్రజాశక్తి-చింతపల్లి:మండలంలో గురువారం టిడిపి ఉమ్మడి జిల్లా అధికార ప్రతినిధి కొట్టగుల్లి సుబ్బారావు ఆధ్వర్యాన కొమ్మంగి, ఎర్రబొమ్మలు, లంబసింగి, తాజంగి పంచాయతీలోని పలు గ్రామాల్లో బాబు షూరిటీ భవిష్యత్తుకు…

ఇంజరిలో అబ్రహం పర్యటన

Feb 8,2024 | 23:54

ప్రజాశక్తి-పెదబయలు :మండలంలోని ఇంజరి పంచాయతీలో బుధవారం టిడిపి రెబల్‌ సెవెరీ అబ్రహం పర్యటించారు. సివేరి సోమ చేసిన సేవలను వివరిస్తూ ప్రజలకు కరపత్రాలను అందజేశారు అనంతరం అబ్రహం…

నిరాశలో నిరుద్యోగులు

Feb 8,2024 | 23:53

ప్రజాశక్తి-పాడేరు టౌన్‌: వైసిపి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మెగా డిఎస్సీ తో పాటు ప్రతి ఏటా జాబ్‌ క్యాలెండర్‌ను ప్రకటిస్తానని పాదయాత్ర చేసినప్పుడు నిరుద్యోగులకు జగన్‌ మోహన్‌…

నాలుగో రోజున ‘ఉక్కు’ పెన్షనర్ల దీక్షలు

Feb 8,2024 | 23:54

ప్రజాశక్తి -కరాస:తమ సమస్యల పరిష్కారానికి ఆల్‌ పెన్షనర్స్‌ అండ్‌ రిటైర్డ్‌ పర్సన్స్‌ అసోసియేషన్‌, జిల్లా కమిటీ ఆధ్వర్యాన మర్రిపాలెం పిఎఫ్‌ కార్యాలయం వద్ద చేపడుతున్న రిలేదీక్షలు నాలుగో…

.మలేరియా కార్మికులను పర్మినెంట్‌ చేయాలి

Feb 8,2024 | 23:48

ప్రజాశక్తి -గాజువాక : జివిఎంసి మలేరియా విభాగంలో పనిచేస్తున్న కార్మికులను పర్మినెంట్‌ కార్మికులుగా గుర్తించి, వారికి ప్రభుత్వపరంగా ప్రయోజనాలను కల్పించాలని జివిఎంసి కాంట్రాక్ట్‌ వర్కర్స్‌ యూనియన్‌, గాజువాక…

రైతులకు అందని సున్నా వడ్డీ

Feb 8,2024 | 23:46

రెండేళ్లుగా బ్యాంకు ఖాతాలకు జమకాని నగదు అన్నదాతలకు తప్పని ఎదురుచూపులు ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి జిల్లాలో రైతులు సున్నా వడ్డీ కోసం రెండేళ్లుగా ఎదురు చూస్తున్నారు. గత…