జిల్లా-వార్తలు

  • Home
  • 164 గోవా మద్యం బాటిళ్ళు స్వాధీనం

జిల్లా-వార్తలు

164 గోవా మద్యం బాటిళ్ళు స్వాధీనం

Jan 27,2024 | 16:43

ప్రజాశక్తి – వేంపల్లె : గోవా నుండి ఆక్రమంగా తీసుకొని వచ్చిన 164 మద్యం బాటిళ్ళును స్వాధీనం చేసుకున్నట్లు సిఐ చాంద్ బాషా తెలిపారు. శనివారం వేంపల్లెలో…

ఉత్తమ పురస్కార గ్రహీతలకు అభినందనలు

Jan 27,2024 | 16:05

ప్రజాశక్తి-నార్పల : నార్పల మండల ఎంపీడీవో దివాకర్, ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి సిద్దిరాచర్ల వీఆర్వో మౌనిక లక్ష్మి విద్యాధికారి కార్యాలయం కంప్యూటర్ ఆపరేటర్ విష్ణువర్ధన్ రాజారెడ్డి లు…

సమ్మె హామీల జీవోలను విడుదల చేయాలి

Jan 27,2024 | 16:01

సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి మల్లికార్జున ప్రజాశక్తి-రాయదుర్గం : మున్సిపల్ కార్మికులు చేపట్టిన 16, రోజులు సమ్మెలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన హామీలను…

కార్పొరేషన్ సొమ్మును దోచుకుంటున్న ద్వారంపూడి

Jan 27,2024 | 15:58

 కాకినాడలో టి.డి.ఆర్. బాండ్ల పేరుతో 251 కోట్ల మరో కుంభకోణం  మాజీ ఎమ్మెల్యే కొండబాబు ప్రజాశక్తి-కాకినాడ : ప్రజల కష్టార్జీతమైన కార్పొరేషన్ సొమ్మును వక్ర మార్గాలలో కాకినాడ…

ఫిబ్రవరి 16న దేశవ్యాప్త గ్రామీణ బంద్

Jan 27,2024 | 15:03

కార్మిక, రైతు సంఘాల బైక్ ర్యాలీ ఉద్యోగాలు, గిట్టుబాటు ధరచట్టం, కనీస వేతనం 26వేలకై డిమాండ్ ప్రజాశక్తి-కాకినాడ : ఆల్ ఇండియా కిసాన్ మోర్చా, కార్మిక సంఘాల…

కార్టూనిస్ట్ రాముకు జ్యూరీ అవార్డు

Jan 27,2024 | 14:45

ప్రజాశక్తి-అమలాపురం రూరల్ : గుళ్లపల్లి అరుణ కుమారి స్మారక కార్టూన్ పోటీ 2024లో డా.బి. ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మండలం బండారులంక గ్రామానికి చెందిన ప్రముఖ…

రా కదలిరా..కి కదిలిన తెలుగు తమ్ముళ్లు 

Jan 27,2024 | 14:41

ప్రజాశక్తి-కలకడ: రా కదలిరా కార్యక్రమానికి మండలము నుండి తెలుగు తమ్ముళ్లు కదలి వెళ్లారు. మండలంలోని 16 పంచాయతీలలోని తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యకర్తలు అభిమానులు మరియు జనసేన…

ప్రేమించి పెళ్లి చేసుకున్నాం.. రక్షణ కల్పించండి

Jan 27,2024 | 13:01

ప్రజాశక్తి-చిత్తూరు : ప్రేమించి పెళ్లి చేసుకున్నాం రక్షణ కల్పించండి.. అంటూ గుడిపాల మండలం నరహరి పేట పోస్ట్ వసంతాపురం పంచాయతీ చెరువు ముందర ఊరుకు చెందిన ఓ…