జిల్లా-వార్తలు

  • Home
  • ‘ఉపాధి’ పనులు కల్పించాలి

జిల్లా-వార్తలు

‘ఉపాధి’ పనులు కల్పించాలి

Feb 27,2024 | 21:14

శింగనమల మండలంలో సచివాలయ అధికారికి వినతిపత్రం సమరిస్తున్న వ్య.కా.సం నాయకులు ప్రజాశక్తి-శింగనమల గ్రామాల్లో విరివిగా ఉపాధి పనులు కల్పించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి…

అధికారుల తీరుపై పాలకమండలి సభ్యుల ఆగ్రహం

Feb 27,2024 | 21:13

సమస్యలపై అధికారులను నిలదీస్తున్న పాలకమండలి సభ్యులు ప్రజాశక్తి-రాయదుర్గం పట్టణంలో ప్రజలకు మౌలిక సౌకర్యాల కల్పన విషయంలో అధికారుల తీరుపై పలువురు పాలకమండలి సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.…

విద్యార్థుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి

Feb 27,2024 | 21:18

 ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్‌ : వసతి గృహాల్లో విద్యార్థుల ఆరోగ్యం పట్ల అత్యంత శ్రద్ధ వహించాలని ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి సి విష్ణు చరణ్‌ అధికారులను, సిబ్బందిని ఆదేశించారు.…

మానవ వనరులను సద్వినియోగం చేసుకోవాలి

Feb 27,2024 | 21:12

కార్యక్రమంలో మాట్లాడుతున్న నెహ్రూ యువకేంద్రం ప్రోగ్రాం ఇన్‌ఛార్జి శ్రీనివాసులు ప్రజాశక్తి-అనంతపురం యువత మానవ వనరులను సద్వినియోగం చేసుకుని ఉన్నత రంగాల్లో స్థిరపడాలని నెహ్రూ యువ కేంద్రం ప్రోగ్రాం…

వార్డెన్‌ నాగలక్ష్మిపై చర్యలు తీసుకోవాలి

Feb 27,2024 | 21:11

సోషల్‌ వెల్ఫెర్‌ డీడీకి వినతిపత్రం సమర్పిస్తున్న ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్‌ విద్యార్థులకు మెను ప్రకారం భోజనం అందించకుండా, మౌలిక వసతులు కల్పించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అనంతపురం…

ఎపి సీడ్స్‌ రైతులకు తీపికబురు

Feb 27,2024 | 21:11

 ప్రజాశక్తి – సాలూరు  : ఎపి సీడ్స్‌ రైతులకు తీపికబురు అందింది. విత్తన ధాన్యం విక్రయించిన రైతులకు ఇంతవరకు బిల్లులు చెల్లించలేదు. దీంతో ఆందోళన చెందిన రైతులు…

పోలీసు స్టేషన్‌కు చేరిన ఇంటర్‌ ప్రశ్నాపత్రాలు

Feb 27,2024 | 21:08

ప్రజాశక్తి-నిమ్మనపల్లె మార్చి 1 నుంచి జరిగే ఇంటర్మీడియట్‌ పరీక్ష ప్రశ్నాపత్రాలు మంగళవారం నిమ్మనపల్లె పోలీస్‌ స్టేషన్‌ చేరాయి. జిల్లా కేంద్రంలోని డిఐఒ కార్యాలయం నుంచి ప్రత్యేక వాహనంలో…

వంద శాతం పోలియో చుక్కలను పూర్తి చేయాలి

Feb 27,2024 | 21:06

ప్రజాశక్తి-నందలూరు సున్నా నుంచి ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు వంద పోలియో చుక్కలను వేయాలని మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాది óకారి డాక్టర్‌ శరత్‌కమల్‌ పేర్కొన్నారు.…

పనులు వేగవంతం కావాలి : కలెక్టర్‌

Feb 27,2024 | 21:05

ప్రజాశక్తి – చక్రాయపేటరాయలసీమలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన గండి క్షేత్రంలో జరుగు తున్న పనులను వేగవంతం చేయాలని కలెక్టర్‌ విజరురామరాజు సూచించారు. ఆ పనులను మంగళవారం కలెక్టర్‌, ఒఎస్‌డి…