రైళ్ల రద్దుతో బోసిపోయిన రైల్వేస్టేషన్
ప్రయాణికులు లేక బోసిపోయిన రైల్వే ప్లాట్ఫారం ప్రజాశక్తి- ఆమదాలవలస రాష్ట్రంలో మిచౌంగ్ తుఫాను ప్రభావంతో రైల్వే అధికారులు ముందస్తుగా పలు రైళ్లను రద్దు చేశారు. శ్రీకాకుళం రోడ్డు…
ప్రయాణికులు లేక బోసిపోయిన రైల్వే ప్లాట్ఫారం ప్రజాశక్తి- ఆమదాలవలస రాష్ట్రంలో మిచౌంగ్ తుఫాను ప్రభావంతో రైల్వే అధికారులు ముందస్తుగా పలు రైళ్లను రద్దు చేశారు. శ్రీకాకుళం రోడ్డు…
ప్రజాశక్తి-కనిగిరి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయఢంకా మోగించిన సందర్భంగా కనిగిరి పట్టణంలో స్థానిక పామూరు బస్టాండ్ చర్చి సెంటర్లో పీసీసీ సభ్యులు పిల్లి వెంకటేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్…
– కాళీ సాహు, హెల్పింగ్ హాండ్స్ హేండ్స్ సభ్యుడురక్తదానం చేస్తున్న యువకులు (ఫైల్) ప్రజాశక్తి- కవిటి ఎక్కడో పుట్టి… ఎక్కడో పెరిగిన వారిని కొన్ని అనుకొని సంఘటనలు…
ప్రజాశక్తి-వెలిగండ్ల మండలంలో ‘ఆడుదాం ఆంధ్ర’ పేరుతో క్రికెట్, టెన్నిస్, వాలీబాల్, ఖోఖో, ఇతర గేమ్స్కు సంబంధించిన కిట్లను సోమవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో జిల్లా జడ్పిటిసిల…
ప్రజాశక్తి – ఏలూరు అర్బన్ నిరుద్యోగులకు ఉద్యోగాలిప్పిస్తామని డబ్బులు వసూలు చేసి పరారైన టి.నరసింహపై కేసు పెట్టి, బాధితులకు న్యాయం చేయాలని సిపిఎం, జనసేన పార్టీలు డిమాండ్…
ప్రజాశక్తి – పెదపాడు మించౌంగ్ తుపాను నేపథ్యంలో రైతులు ధాన్యం గురించి అధైర్యపడొద్దని ఏలూరు ఆర్డిఒ ఎన్ఎస్కె.ఖాజావలి అన్నారు. కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఆదేశాల మేరకు సోమవారం…
ప్రజాశక్తి – ఏలూరు స్పందన అర్జీలను సకాలంలో పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వర్లు చెప్పారు. సోమవారం కలెక్టరేట్లోని గోదావరి సమావేశ మందిరంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో…
ప్రజాశక్తి – ముదినేపల్లి మిచౌంగ్ తుపాను రైతులను నట్టేముంచింది. చేతికొచ్చిన పంట కళ్లముందే వర్షార్పణం కావడంతో ఏమిచేయాలో పాలుపోక రైతులు దిగాలు చెందుతున్నారు. మండలంలో ముమ్మరంగా కోతలు,…
ప్రజాశక్తి – ఏలూరు ప్రతినిధి మిచౌంగ్ తుపాను ప్రభావం జిల్లాను కుదిపేస్తోంది. ఎడతెరిపిలేని వర్షంతో తీవ్ర ఇబ్బందులు నెలకొన్నాయి. ముఖ్యంగా రైతుల పరిస్థితి అత్యంత ఘోరంగా మారింది.…