జిల్లా-వార్తలు

  • Home
  • సిపిఎం అభ్యర్థిని గెలిపించాలని ముమ్మర ప్రచారం

జిల్లా-వార్తలు

సిపిఎం అభ్యర్థిని గెలిపించాలని ముమ్మర ప్రచారం

Apr 15,2024 | 21:40

ప్రజాశక్తి – గుమ్మలక్ష్మీపురం : రానున్న ఎన్నికల్లో కురుపాం నియోజకవర్గం సిపిఎం అభ్యర్థి మండంగి రమణను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సిపిఎం సీనియర్‌ నాయకులు మండంగి శ్రీనివాసరావు…

మాతృ, శిశు మరణాలపై ప్రత్యేక దృష్టి సారించాలి-

Apr 15,2024 | 21:40

డిఎంహెచ్‌ఒడాక్టర్‌ నాగరాజు ప్రజాశక్తి – కడప అర్బన్‌ జిల్లాలో మాతృ,శిశుమర ణాలు ఉండకూడదని డిఎంహెచ్‌ఒ డాక్టర్‌ నాగరాజు అన్నారు. సోమవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో ప్రమాదకర…

రేషన్‌ బియ్యంలో కోత

Apr 15,2024 | 21:37

ప్రజాశక్తి-బి. కోడూరు పేదలకు ఇచ్చే రేషన్‌ బియ్యంలో కోత విధిస్తున్నారు. ఈనెలలో కిలో తగ్గించి ఇవ్వడంతో ప్రజలు నివ్వెర పోతున్నారు. ప్రభుత్వం అందించే రేషన్‌ బియ్యంలో కోత…

ఉపకరణాల ఎంపిక శిబిరానికి స్పందన

Apr 15,2024 | 21:35

ప్రజాశక్తి – రామభద్రపురం :  స్థానిక భవిత కేంద్రంలో సోమవారం బొబ్బిలి నియోజకవర్గ స్థాయిలో వికలాంగ చిన్నారులకు ఉపకరణాల ఎంపికకు నిర్వహించిన నిర్ధారణ శిబిరానికి విశేష స్పందన…

కాంగ్రెస్‌ విజయం తథ్యం

Apr 15,2024 | 21:35

తులసి రెడ్డి ప్రజాశక్తి- పోరుమామిళ్ల తల్లి లాంటి కాంగ్రెస్‌ పార్టీని ప్రజలు రోజురోజుకూ ఆదరించడం ఎక్కువైతుందని ఆ నమ్మ కంతోనే బద్వేల్‌ నియోజకవర్గంలోని కాంగ్రెస్‌ అభ్యర్థి విజయ…

ఎన్నికల నిర్వహణలో నిర్లక్ష్యం వద్దు

Apr 15,2024 | 21:33

ప్రజాశక్తి- బొబ్బిలి : ఎన్నికల నిర్వహణలో నిర్లక్ష్యం వద్దని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి ఎ. సాయిశ్రీ అన్నారు. గొల్లపల్లి శ్రీవేణుగోపాల మున్సిపల్‌ పాఠశాలలో జరుగుతున్న పిఒ, ఎపిఒ…

లీజు పేరుతో స్థలం దారాదత్తం

Apr 15,2024 | 21:33

– బిషప్‌ ఇంటి ముట్టడిస్తాం – ఫాస్టర్లు, ప్రజాసంఘాల నాయకులు ప్రజాశక్తి – కడప అర్బన్‌ సిఎస్‌ఐ గ్రౌడ్‌, స్కూల్‌ స్థలాన్ని లీజు పేరుతో ఇతరులకు దారాదత్తం…

ఉపాధి కూలీల ధర్నా

Apr 15,2024 | 21:32

ప్రజాశక్తి- కొత్తవలస: ఉపాది హామీ కూలీలు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సోమవారం ఎంపిడిఒ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి…

నీచ రాజకీయాలకు కేరాఫ్‌ చంద్రబాబు

Apr 15,2024 | 21:32

షర్మిల ఆరోపణలన్నీచంద్రబాబు స్క్రిప్ట్‌ వైసిపి రాష్ట్ర అధికార ప్రతినిధి రమేష్‌ కుమార్‌ రెడ్డి ప్రజాశక్తి – కడప నీచ రాజకీయాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా చంద్రబాబు మారిపోయారని అని…