జిల్లా-వార్తలు

  • Home
  • ఓటు వేయడం పౌరుని బాధ్యత :వెంకట త్రివినాగ్‌

జిల్లా-వార్తలు

ఓటు వేయడం పౌరుని బాధ్యత :వెంకట త్రివినాగ్‌

Apr 18,2024 | 11:35

విజయనగరం కోట : ఓటు వేయడం ప్రతీపౌరుడి బాధ్యతని అసిస్టెంట్‌ కలెక్టర్‌ సహాదిత్‌ వెంకట త్రివినాగ్‌ అన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు ఓటే వజ్రాయుధమని ఆయన పేర్కొన్నారు. స్వీప్‌…

పల్నాడులో దాహం కేకలు

Apr 18,2024 | 00:21

నాదెండ్లలో ఎండిపోయిన చెరువులు ప్రజాశక్తి – పల్నాడు జిల్లా : మండే ఎండలతో ఉక్కపోత తాళలేక ఒకవైపు ప్రజలు ఇబ్బందులు పడుతుండగా మరోవైపు తాగునీటి సమస్య పల్నాడు…

నేటి నుంచి నామినేషన్ల ఘట్టం

Apr 18,2024 | 00:20

నామినేషన్లు స్వీకరించే జిఎంసి ప్రధాన కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన బారీకేడ్లు ప్రజాశక్తి – గుంటూరు జిల్లాప్రతినిధి : ఎన్నికల ప్రక్రియలో తొలి ఘట్టం నామినేషన్‌ స్వీకరణ…

సాగర్‌ నీటిని మరో 10 రోజులివ్వాలి

Apr 18,2024 | 00:19

సమ్మర్‌ స్టోరేజీ ట్యాంకుకు నీటి పంపిగ్‌ను పరిశీలిస్తున్న సిపిఎం నాయకులు ప్రజాశక్తి-సత్తెనపల్లి : చెరువులు పూర్తిస్థాయిలో నిండాలంటే సాగర్‌ నీటి విడుదలను మరో 10 రోజులు పొడిగించాలని…

నీట మునిగిన ఆశలు

Apr 18,2024 | 00:17

కార్తిక్‌ మృతదేహం వద్ద కుటుంబీకుల రోధన ప్రజాశక్తి – మేడికొండూరు : పేదలైన తల్లిదండ్రుల తమ రెక్కలు ముక్కలు చేసుకుని బిడ్డను ఉన్నత చదువులు చదివించారు. ఇంకొన్నాళ్లు…

నేడు శ్రీకృష్ణదేవరాయలు, అరవిందబాబు నామినేషన్లు

Apr 18,2024 | 00:15

విలేకర్లతో మాట్లాడుతున్న అరవిందబాబు ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : నరసరావుపేట పార్లమెంట్‌, అసెంబ్లీ స్థానాలకు ఎన్‌డిఎ కూటమి తరుపున ఎంపీ అభ్యర్థిగా లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్‌…

ఓటు హక్కును వినియోగించుకోవాలి

Apr 18,2024 | 00:14

ప్రజాశక్తి-ముంచంగిపుట్టు :ఓటు హక్కును అందరు సద్వినియోగం చేసుకోవాలని జి.మాడుగుల సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ రమేష్‌, స్థానిక సబ్‌ ఇన్స్పెక్టర్‌ రవీంద్రలు కోరారు. మండలంలోని పనసపుట్టు పంచాయితీలో వారు పర్యటించారు.…

పెదనందిపాడుకు విమలక్క ప్రజాచైతన్య యాత్ర

Apr 18,2024 | 00:14

కొల్లా వెంకయ్య విగ్రహం వద్ద నివాళు విమలక్క ప్రజాశక్తి – పెదనందిపాడు : ప్రజా చైతన్య యాత్రలో భాగంగా అరుణోదయ సాంస్కృతిక విభాగ, రెండు తెలుగు రాష్ట్రాల…

కెజిబివి విద్యార్థినికి డిఇఒ సన్మానం

Apr 18,2024 | 00:13

ప్రజాశక్తి-పాడేరు టౌన్‌: ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో జిల్లా స్థాయిలో మొదటి ర్యాంకు సాధించిన కెజిబివి విద్యార్థిని హరిప్రియను డిఇఒ వి.బ్రహ్మాజీరావు బుధవారం సన్మానించారు. విద్యార్థిని పాడేరు కస్తూర్బా గాంధీ…