జిల్లా-వార్తలు

  • Home
  • సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లు : మంత్రి

జిల్లా-వార్తలు

సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లు : మంత్రి

Mar 5,2024 | 23:54

ప్రజాశక్తి-నల్లజర్లసంక్షేమం అభివృద్ధి రెండు కళ్లుగా జగనన్న ప్రభుత్వం పని చేస్తోందని హోమ్‌ శాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. నల్లజర్ల మండలం పోతవరంలో దాదాపు రూ.3 కోట్ల…

చట్టబద్ధతతో ఎన్నికల విధులు నిర్వర్తించాలి

Mar 5,2024 | 23:50

ప్రజాశక్తి – రాజమహేంద్రవరం రూరల్‌ఎన్నికల్లో విధులను చట్టబద్దతతో నిర్వహించాలని కలెక్టర్‌ మాధవీలత సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం ఎన్నికల విధులు, బాధ్యతలపై కలెక్టరేట్‌లో జాయింట్‌ కలెక్టర్‌ ఎన్‌.తేజ్‌భరత్‌, డిఆర్‌ఒ…

అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు

Mar 5,2024 | 23:42

ప్రజాశక్తి – కాకినాడ రూరల్‌ రూరల్‌ మండలం లోని రమణయ్యపేట, బాపన్న దొర కాలనీల్లో పలు అభివృద్ధి కార్యాక్రమాలను ఎంఎల్‌ఎ కురసాల కన్నబాబు ప్రారంభిం చారు. ఈ…

పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగానికి ఏర్పాట్లు

Mar 5,2024 | 23:40

ప్రజాశక్తి – కాకినాడ పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవసరమైన ఏర్పాట్లు పటిష్టంగా చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్‌ కృతికాశుక్లా అధికారులను…

యథేచ్ఛగా కల్తీ నెయ్యి..!

Mar 5,2024 | 23:39

ప్రజాశక్తి – కాకినాడ ప్రతినిధి డబ్బు సంపాదనే లక్ష్యంగా అక్రమార్కులు ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతున్నారు. యథేచ్ఛగా కల్తీ నెయ్యి రాకెట్‌ను యథేచ్ఛగా నడుపుతూ లక్షలాది రూపాయాలను…

గెలిచేదెవరు.. గెలిపించేదెవరు..

Mar 5,2024 | 23:37

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి గోపాలపురం నియోజకవర్గంలో గెలిచేదెవరు.. గెలిపించేదెవరు..అనే ప్రశ్న తలెత్తుతోంది. అధికార వైసిపి, టిడిపి, జనసేన కూటమిల అధినేతల నిర్ణయాలే ఈ దుస్థితికి కారణమనే అభిప్రాయం…

టిడిపిలో జోష్‌

Mar 5,2024 | 23:20

వేదికపై చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌, అచ్చెన్నాయుడు, లోకేశ్‌ తదితరులు ప్రజాశక్తి-గుంటూరు జిల్లాప్రతినిధి : ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదుట మంగళశారం సాయంత్రం నిర్వహించిన జయహో బిసి సదస్సుకు టిడిపి…

పరిహారం దక్కే వరకూ పోరాటం

Mar 5,2024 | 23:18

దీక్షలకు సంఘీభావంగా మాట్లాడుతున్న సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శి పాశం రామారావు ప్రజాశక్తి – దుగ్గిరాల : శుభం మహేశ్వరి కోల్డ్‌ స్టోరేజ్‌లో అగ్ని ప్రమాదం జరిగి…

క్వారీ తిరునాళ్లకు భారీబందోబస్తు

Mar 5,2024 | 23:16

ప్రజాశక్తి – గుంటూరు జిల్లాప్రతినిధి : మహాశివరాత్రి సందర్భంగా చేబ్రోలు మండలం వడ్లమూడి క్యారీ వద్ద జరిగే తిరునాళ్లకు తగిన బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులను జిల్లా…