ప్రత్తిపాడులో రక్షణ బలగాల కవాతు
ప్రజాశక్తి-ఏలేశ్వరం: రానున్న ఎన్నికల నేపథ్యంలో కేంద్ర రక్షణ బలగాలు సాయుధ పోలీసులు ప్రత్తిపాడు ఒమ్మంగి చింతలూరు గ్రామాల్లో కవాతు నిర్వహించి ప్రజలకు భరోసా కల్పించారు. ఈ సందర్భంగా…
ప్రజాశక్తి-ఏలేశ్వరం: రానున్న ఎన్నికల నేపథ్యంలో కేంద్ర రక్షణ బలగాలు సాయుధ పోలీసులు ప్రత్తిపాడు ఒమ్మంగి చింతలూరు గ్రామాల్లో కవాతు నిర్వహించి ప్రజలకు భరోసా కల్పించారు. ఈ సందర్భంగా…
ప్రజాశక్తి-కడియం : కడియం మండలానికి సంబందించి 4వ విడతగా వైఎస్ఆర్ చేయూత పథకం కింద 4154 మంది లబ్ధిదారులకు రూ. 7,78,87,500 రూపాయలు జమ చేయగా, ఇప్పటి…
ప్రజాశక్తి-కర్నూలు క్రైమ్ : కర్నూలు వాసి హైకోర్టు సీనియర్ అడ్వకేట్ ఆర్. రామాంజనేయులు, రిటైర్డ్ ప్రిన్సిపల్ ఎం ఆశీర్వాదమ్మ దంపతులకు పుత్రిక వియోగం కలిగింది. వారి పుత్రిక…
ఢిల్లీలో నమాజ్ చేస్తున్న వారిపై దాడి చేసిన ఎస్సై చర్యలు తీసుకోవాలి ఆవాజ్ కమిటీ ప్రజాశక్తి-కర్నూలు కార్పోరేషన్ : నమాజ్ చేస్తున్న వారిపై ఢిల్లీ పోలీస్ బోటు…
ప్రజాశక్తి-ఆచంట : సేవ దృక్పథంతో పాదచారుల దాహుర్తిని తీర్చడమే ప్రజాసంఘాల ముఖ్య ఉద్దేశం అని సిపిఎం మండల కమిటీ సభ్యులు సిర్రా నర్సింహమూర్తి అన్నారు. అన్నారు. పశ్చిమగోదావరి…
ప్రజాశక్తి-నరసాపురం: మహిళ దినోత్సవం సందర్భంగా గర్భిణీ స్త్రీలకు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సంప్రదాయం ప్రకారం సీమంతాలు చేశారు. స్థానిక లయన్స్ క్లబ్ హల్ లో శుక్రవారం రాత్రి…
ఐసిఇయు ప్రధాన కార్యదర్శి జి.కిషోర్ కుమార్ ప్రజాశక్తి-కలక్టరేట్ (కృష్ణా) : ఎల్.ఐ.సిలో నూతన వ్యాపార అభివృద్ధికి ప్రోత్సాహాన్ని అందించడంలో భాగంగా, “మై ఎల్ ఐ సి, మై…
ప్రజాశక్తి-మండపేట : వృద్ధులు, వికలాంగ ఓటర్ల కోసం ప్రభుత్వం హోమ్ ఓటింగ్ విధానాన్ని తీసుకువచ్చిందని మండపేట నియోజకవర్గ ఎన్నికల అధికారి డివిఎస్ ఎల్లారావు అన్నారు. శనివారం స్థానిక…
పొత్తులకై వెంపర్లాట అనంతపురం జిల్లా ఇన్చార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రజాశక్తి-రాయదుర్గం : టిడిపి నాయకుడు చంద్రబాబు నాయుడు రాజకీయ వికలాంగుడని వచ్చే ఎన్నికల్లో గెలుపుపై ఊదుబత్తుల(అగర…