నీటి కోసం గ్రామస్తుల నిరసన
పెనుకొండ, పావగడ రహదారిపై రాస్తారోకో చేస్తున్న ఆర్.మరువపల్లి గ్రామస్తులు రొద్దం : తాగునిటీ కోసం మండల పరిధిలోని ఆర్.మరువపల్లి గ్రామస్తులు ఆందోళనబాట…
పెనుకొండ, పావగడ రహదారిపై రాస్తారోకో చేస్తున్న ఆర్.మరువపల్లి గ్రామస్తులు రొద్దం : తాగునిటీ కోసం మండల పరిధిలోని ఆర్.మరువపల్లి గ్రామస్తులు ఆందోళనబాట…
ఎస్పీ అన్బురాజన్, కలెక్టర్ ఎం.గౌతమి అనంతపురం ప్రతినిధి : ఎన్నికల సంఘం అనంతపురం జిల్లా ఇద్దరు ఉన్నతాధికారులపై బదిలీ వేటు వేసింది. జిల్లా…
ప్రజాశక్తి-బాపట్ల: నల్లమడ డ్రెయిన్ పరివాహక ప్రాంత గ్రామాలైన తూర్పు, పశ్చిమ పిన్నిబోయినవారిపాలెం గ్రామాలతో పాటు కప్పలవారిపాలెం గ్రామానికి అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తామని బాపట్ల శాసనసభ్యులు కోన…
ప్రజాశక్తి-సంతనూతలపాడు: సంతనూతలపాడు ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్బాబు మాతృమూర్తి రిటైర్డ్ టీచర్ తలతోటి అన్నమ్మ వారి స్వగ్రామం గుంటూరు జిల్లా తూబాడు గ్రామంలోని వారి స్వగృహంలో సోమవారం సాయంత్రం…
ప్రజాశక్తి-పర్చూరు: మండల పరిధిలోని నూతలపాడులో పోలీసులు కవాతు నిర్వహిస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మంగళవారం బిఎస్ఎఫ్ దళాలతో కలిసి పలు గ్రామాల్లో కవాతు నిర్వహించినట్లు సీఐ సీతారామయ్య…
ప్రజాశక్తి-భట్టిప్రోలు: వేమూరు నియోజకవర్గం మట్టిప్రోలు మండల కేంద్రంలో వైసీపీ ఎన్నికల ప్రచారాన్ని మంగళవారం కొనసాగించారు. సోమవారం నియోజక వర్గంలోని కొల్లూరు మండలం చిలుమూరు గ్రామంలోని దేవస్థానం నుంచి…
ప్రజాశక్తి-పర్చూరు: ఈనెల 18వ తేదీ నుంచి 25వ తేదీ వరకు సార్వత్రిక ఎన్నికల నామినేషన్లను స్వీకరించ నున్నట్లు పర్చూరు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి జి రవీందర్ తెలిపారు.…
చీరాల: వైసీపీ ప్రభుత్వంలోనే అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతాయని, రానున్న ఎన్నికల్లో నియోజకవర్గంలో వైసిపి జెండా ఎగర వేద్దామని ఎమ్మెల్యే అభ్యర్థి కరణం వెంకటేష్ అన్నారు. మంగళవారం…