జిల్లా-వార్తలు

  • Home
  • అన్ని సమస్యలు పరిష్కరిస్తాం :ఎంపీ బోస్‌

జిల్లా-వార్తలు

అన్ని సమస్యలు పరిష్కరిస్తాం :ఎంపీ బోస్‌

Feb 24,2024 | 15:44

ప్రజాశక్తి రామచంద్రపురం (అంబేద్కర్ కోనసీమ) : పట్టణంలో సమస్యలు పరిష్కారానికి చర్యలు చేపడతామని ఎంపీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ తెలిపారు. పట్టణం 24 వ వార్డు కుమ్మర్ల…

కంఠమని నారాయణ ప్రసాద్ కన్నుమూత

Feb 24,2024 | 15:09

ప్రజాశక్తి-నల్లజర్ల (పశ్చిమ-గోదావరి) : ఎస్ ఆర్ కె & కె ఎస్ ఆర్, కళాశాల చైర్మన్ కంఠమని నారాయణ ప్రసాద్, శనివారం మధ్యాహ్నం హైదరాబాదులోని నిమ్స్ ఆసుపత్రి…

స్మశాన వాటికలో ప్రత్యేక ప్రార్థనలకు ఏర్పాటు

Feb 24,2024 | 14:58

ప్రజాశక్తి అనంతపురం కార్పొరేషన్ : నగరంలోని ముస్లిం స్మశాన వాటికలో ఆదివారం నిర్వహించనున్న ప్రత్యేక ప్రార్థనల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని నగర మేయర్ మొహమ్మద్ వసీం…

వైఎస్‌ఆర్‌ హెల్త్‌ క్లినిక్‌ నూతన భవనం ప్రారంభం

Feb 24,2024 | 14:55

ప్రజాశక్తి -మామిడికుదురు (కోనసీమ) : లూటుకుర్రులో 20.80లక్షలు వ్యయంతో నిర్మించిన వైఎస్‌ఆర్‌ హెల్త్‌ క్లినిక్‌ నూతన భవనాన్ని ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా…

అన్ని గ్రామాలలో కూడా ప్రత్యేక నిఘా : ఎస్‌ఐ మునీర్‌ అహ్మద్‌

Feb 24,2024 | 14:42

ప్రజాశక్తి-ఆత్మకూరు (అనంతపురం) : రానున్న సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా మండల పరిధిలోని అన్ని గ్రామాలలో కూడా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నట్లు ఆత్మకూరు ఎస్‌ఐ మునీర్‌ అహ్మద్‌…

జగన్నాధపురం లో సీసీ డ్రైనేజీలు ఏర్పాటు

Feb 24,2024 | 14:36

ప్రజాశక్తి-గణపవరం(పశ్చిమ-గోదావరి) : గణపవరం పంచాయతీ పరిధిలో గల జగన్నాధపురంలో పది లక్షల రూపాయలతో సిసి డ్రైనేజీలు నిర్మాణం పనులు గ్రామ సర్పంచ్ మూర అలంకారం భాస్కరరావు శనివారం…

పోలీసులపై ఎర్రచందనం వాహనం దూసుకెళ్లిన ఘటన వాస్తవమే : ఎస్‌పి

Feb 24,2024 | 14:33

ప్రజాశక్తి-తిరుమల : పోలీసులపై ఎర్రచందనం వాహనం దూసుకెళ్లిన ఘటన వాస్తవమేనని ఎస్‌పి కే.శ్రీనివాస్‌ తెలిపారు. వెంకటగిరి -ఏర్పేడు మార్గంలోని చింతలపాలెం చెక్‌ పోస్ట్‌ వద్ద ఘటన జరిగిందన్నారు.…

ఆటో, క్యాబ్‌ లపై ఈ చలనాలు రద్దు చేయాలి

Feb 24,2024 | 14:27

ఆలిండియా రోడ్‌ ట్రాన్స్పోర్ట్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ ఫిబ్రవరి 26న కలెక్టరేట్‌ వద్ద ధర్నాను విజయవంతం చేయలని పిలుపు ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : స్టాఫ్‌ లైన్‌ వైలేషన్‌ పేరుతో…

ఆదివాసీ ఆలోచన చేయండి-ఓటుతో ద్రోహులకు గుణపాఠం చెప్పండి : సీతాగుంట పంచాయతీ సర్పంచ్‌

Feb 24,2024 | 14:12

పెదబయలు (అల్లూరు) : అరకు పాడేరు అసెంబ్లీ నియోజకాల్లో ఆదివాసీ గిరిజనులు రాబోయే అసెంబ్లీ పార్లమెంట్‌ ఎన్నికల్లో గిరిజన ద్రోహులకు ఓటుతో తగిన గుణపాఠం చెప్పాలని ప్రతిఒక్కరికి…