జిల్లా-వార్తలు

  • Home
  • అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యత

జిల్లా-వార్తలు

అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యత

May 9,2024 | 13:16

నరసాపురం నియోజకవర్గ కాంగ్రెస్‌ అభ్యర్థి కానూరి ఉదయభాస్కర్‌ కృష్ణప్రసాద్‌(బుజ్జి) ప్రజాశక్తి- నరసాపురం తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ అభివృద్ధే ధ్యేయంగా అత్యధిక ప్రాధాన్యత…

59వ డివిజన్‌లో సిపిఎం ఇంటింటి ప్రచారం..

May 9,2024 | 12:36

ప్రజాశక్తి-అజిత్‌ సింగ్‌ నగర్‌ : 59 డివిజన్‌ పాతసింగనగర్లో సిపిఎం అభ్యర్థి చిగురుపాటి బాబురావు గెలుపు కోసం సిపిఎం నాయకులు ఆండ్ర మాలాద్రి ఆధ్వర్యంలో నాయకులు గురువారం…

వైసిపికి ఓటు వేయాలి: శచీదేవి

May 9,2024 | 00:30

ప్రజాశక్తి-ఒంగోలు సబర్బన్‌: ఈ నెల 13న జరిగే ఎన్నికల్లో వైసిపికి ఓటేసి గెలిపించాలని ఆ పార్టీ ఒంగోలు నియోజకవర్గ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి సతీమణి బాలినేని శచీదేవి…

ప్రశాంతంగా ముగిసిన పోస్టల్‌ బ్యాలెట్‌

May 9,2024 | 00:29

ప్రజాశక్తి-పాడేరు:- పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ ప్రక్రియ అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రశాంతంగా ముగిసింది. కంట బౌన్స్‌గూడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోస్టల్‌ బ్యాలెట్‌ ఫెసిలిటీస్‌ సెంటర్లో…

ఎన్నికల నిర్వహణకు పర్యవేక్షణ కీలకం

May 9,2024 | 00:27

ప్రజాశక్తి-ఒంగోలు కలెక్టరేట్‌: ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడానికి పకడ్బందీ ఏర్పాట్లు, సమగ్ర పర్యవేక్షణ కీలకమని కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి ఏఎస్‌ దినేష్‌కుమార్‌ అన్నారు. బుధవారం ఆయన ప్రకాశం…

యువకులు రక్తదానం చేయాలి

May 9,2024 | 00:26

ప్రజాశక్తి పాడేరు: ప్రపంచ రెడ్‌ క్రాస్‌ దినోత్సవాన్ని వ్యవస్థాపకులు జీన్‌ హెన్రీ డ్యూనాట్‌ జయంతిని పురస్కరించుకొని పాడేరు అల్లూరి జిల్లా బ్రాంచ్‌ కార్యాలయంలో బుధవారం ఆయన చిత్రపటానికి…

ఎన్నికల నిబంధనలను పక్కాగా అమలు చేయాలి

May 9,2024 | 00:19

ప్రజాశక్తి-పాడేరు: సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో ఎన్నికల కమిషన్‌ నిబంధనలను పక్కాగా అమలు చేయాలని అరకు పార్లమెంటు నియోజక వర్గం సాదారణ పరిశీలకులు ప్రమోద్‌ కుమార్‌ మెహర్డ సూచించారు.…

తండ్రి గెలుపుకోసం తనయుడి ప్రచారం

May 9,2024 | 00:18

ప్రజాశక్తి-కొమరోలు: మండలంలోని తాటిచర్ల గ్రామంలో గిద్దలూరు టిడిపి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తుముల అశోక్‌రెడ్డి తనయుడు ముత్తుముల దివ్యేష్‌రెడ్డి, కొమరోలు మండల అధ్యక్షులు బొనేని వెంకటేశ్వర్లు యాదవ్‌…

ఉత్సాహంగా బృందాకరత్‌ సభలు

May 9,2024 | 00:17

ప్రజాశక్తి – అనకాపల్లి ప్రతినిధి, పాడేరు, చింతపల్లి విలేకరులు అల్లూరి జిల్లా పాడేరు ఏజెన్సీలో బుధవారం సిపిఎం ఎన్నికల ప్రచార సభలు ఉత్సాహంగా సాగాయి. పార్టీ పొలిట్‌బ్యూరో…