జిల్లా-వార్తలు

  • Home
  • నూతన భవనాలను ప్రారంభించిన మంత్రి పెద్దిరెడ్డి

జిల్లా-వార్తలు

నూతన భవనాలను ప్రారంభించిన మంత్రి పెద్దిరెడ్డి

Dec 12,2023 | 22:32

నూతన భవనాలను ప్రారంభించిన మంత్రి పెద్దిరెడ్డి ప్రజాశక్తి – సదుం: మండల పరిధిలోని పలు గ్రామపంచాయతీ పరిధిలో నూతనంగా నిర్మించిన పలు భవనాలకు మంగళవారం ఘనంగా ప్రారంభోత్సవాలు…

మానవ హక్కులపై అవగాహన కలిగి ఉండాలి సీనియర్‌ సివిల్‌ జడ్జి

Dec 12,2023 | 22:30

మానవ హక్కులపై అవగాహన కలిగి ఉండాలి సీనియర్‌ సివిల్‌ జడ్జి డాక్టర్‌ ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: విద్యార్థులు చదువుతో పాటుగా మానవహక్కుల గురించి పూర్తి అవగాహన కలిగి ఉండాలని…

జాతీయ స్థాయి ఖోఖో పోటీలకు వర్షిణి ఎంపిక

Dec 12,2023 | 22:25

జాతీయ స్థాయి ఖోఖో పోటీలకు వర్షిణి ఎంపికప్రజాశక్తి- బంగారుపాళ్యం: గ్రామస్థాయి నుండి రాష్ట్ర ఖోఖో జట్టుకు విద్యార్థిని వర్షిణి ఎంపికైనట్టు ప్రధాన ఉపాధ్యాయులు తెలిపారు. మంగళవారం మండలంలోని…

పక్కాగా దరఖాస్తుల క్షేత్రస్థాయి పరిశీలన..

Dec 12,2023 | 22:20

పక్కాగా దరఖాస్తుల క్షేత్రస్థాయి పరిశీలన.. సమావేశంలో మాట్లాడుతున్న నగర కమిషనర్‌ ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ -2024 కార్యక్రమంలో భాగంగా డిసెంబర్‌9వ తేదీ…

రేషన్‌ బియ్యం పంపిణీ చేయాలని నిరసన

Dec 12,2023 | 22:17

వీరఘట్టం : మండల కేంద్రమైన మర్రివీధికి సుమారు 40 మంది లబ్ధిదారులకు రేషన్‌ బియ్యం పంపిణీ చేయాలని టిడిపి నాయకులు బల్ల హరిబాబు ఆధ్వర్యంలో మంగళవారం నిరసన…

సాదాసీదాగా సామాజిక తనిఖీ ప్రజా వేదిక

Dec 12,2023 | 22:15

పార్వతీపురంరూరల్‌ : మండలంలో 2022-23గానూ 16వ విడత ఉపాధి హామీ చట్టంతో పాటు పలు సంక్షేమ పథకాల సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమం సాదాసీదాగా జరిగింది. మంగళవారం…

పార్వతీపురంలో చోరీ

Dec 12,2023 | 22:14

పార్వతీపురంరూరల్‌ :పట్టణంలో దొంగతనాలు జోరు రోజురోజుకు పెరిగిపోవడంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. స్థానిక ఎస్పీ కార్యాలయానికి కూత వేటు దూరంలోనే సోమవారం అర్ధరాత్రి దొంగలు ప్రవేశించి కత్తులతో బెదిరించి…

జగన్‌కు ఓటమి భయం

Dec 12,2023 | 22:13

సమావేశంలో మాట్లాడుతున్న రవికుమార్‌ * నాయకులను మార్చినా ప్రజలు నమ్మరు టిడిపి జిల్లా అధ్యక్షులు కూన రవికుమార్‌ ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి…

గిరిజనుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి : డిఐఒ

Dec 12,2023 | 22:11

 గుమ్మలక్ష్మీపురం : మారుమూల గిరిశిఖర గ్రామాల ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా ఇమ్యూనైజేషన్‌ అధికారి డాక్టర్‌ టి.జగన్మోహనరావు సూచించారు. మండలంలోని తాడికొండ ప్రాథమిక ఆరోగ్య…