జిల్లా-వార్తలు

  • Home
  • ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పీసీసీ అధికార ప్రతినిధిగా పూల భాస్కర్

జిల్లా-వార్తలు

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పీసీసీ అధికార ప్రతినిధిగా పూల భాస్కర్

Mar 5,2024 | 16:55

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్(అన్నమయ్య) : ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ టీసీసీ అధికార ప్రతినిధిగా పూల భాస్కర్ ను నియమించినట్లు మంగళవారం ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తనకు ఈ పదవి రావడానికి…

పనితీరు సరిగా లేకపోతే వేటు తప్పదు..

Mar 5,2024 | 16:48

నిర్లక్ష్యంగా ఉన్న ఇద్దరకీ షోకాజు నోటీసులు జారీ చేస్తాం తిరుపతి జిల్లా ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ శ్రీనివాస ప్రసాద్‌ వెల్లడి ప్రజాశక్తి-కోట(తిరుపతి) : మహాత్మా గాంధీ జాతీయ…

ఉపాధి కూలీల ప‌ట్ల‌ కేంద్రం నిర్ల‌క్ష్యం : వ్య‌వ‌సాయ కార్మిక సంఘం

Mar 5,2024 | 16:35

ప్రజాశక్తి-ఆదోని (కర్నూలు) : ఉపాధి కూలీల‌కు వేత‌నాలు చెల్లించ‌డం ప‌ట్ల కేంద్ర ప్ర‌భుత్వం నిర్ల‌క్ష్యం వీడాల‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ వ్య‌వ‌సాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కెవి…

వీధి కుక్క‌ల బెడ‌ద నుంచి కాపాడాలి

Mar 5,2024 | 16:12

ప్రజాశక్తి-ఆదోని (కర్నూలు) : వీధి కుక్కల బెడ‌ద నుంచి పట్టణ ప్రజలకు రక్షణ కల్పించాలని సిపిఎం పట్టణ కార్యదర్శి లక్ష్మన్న, పట్టణ కార్యదర్శివర్గ సభ్యులు గోపాల్, తిప్పన్న,…

ఉపాధి కూలీలకు పనుల దగ్గర సౌకర్యాలు కల్పించాలి : వ్యకాస

Mar 5,2024 | 15:48

ప్రజాశక్తి-గూడూరు(కర్నూలు) : ఉపాధి కూలీలకు పెండింగ్‌ వేతనాలు చెల్లించి.. పనుల దగ్గర సౌకర్యాలు కల్పించాలని ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కె.వెంకటరాముడు డిమాండ్‌ చేశారు.…

రజకులకు రక్షణ చట్టం చేయాలి

Mar 5,2024 | 15:36

 రజక సంఘం జిల్లా చైర్మన్‌ సన్యాసిరావు ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : రజకులపై జరుగుతున్న దాడులు నుంచి రక్షణ కోసం రక్షణ చట్టం చేయాలనీ ఎపి రజక సంఘం…

వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలో ముంచిన మోడీ ప్రభుత్వాన్ని గద్దే దింపుదాం

Mar 5,2024 | 15:27

వ్యవసాయ కార్మిక సంఘం సీనియర్‌ నాయకులు జాలా అంజయ్య పిలుపు ప్రజాశక్తి -ప్రకాశం : వ్యవసాయ రంగాన్ని సంక్షోభం నుండి కాపాడుతానని, రైతు ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని…

సామర్లకోటలో సి.ఆర్.పి.ఎఫ్ బలగాల కవాతు

Mar 5,2024 | 15:23

ప్రజాశక్తి – సామర్లకోట(కాకినాడ) : రానున్న సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా సామర్లకోట పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు గాను ప్రజలు స్వేచ్ఛగా,…

మత్స్యకారులకు న్యాయం జరగాలి

Mar 5,2024 | 14:56

లేదంటే సిస్మిక్‌ సర్వే అడ్డుకుంటాం కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి స్పష్టీకరణ ప్రజాశక్తి-కాకినాడ : ఓయన్‌జిసి, రిలయన్స్‌ ఆధ్వర్యంలో సుమారు ఆరు నుండి ఎనిమిది నెలల పాటు సముద్రంలో…