జిల్లా-వార్తలు

  • Home
  • కళ్లకు గంతలతో నిరసన

జిల్లా-వార్తలు

కళ్లకు గంతలతో నిరసన

Dec 23,2023 | 21:20

 ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌  :  సిఎం జగన్‌ పాదయాత్రలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ సమగ్ర శిక్ష కాంట్రాక్టు ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు చేపట్టిన సమ్మె…

ముగిసిన అటల్‌ ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌

Dec 23,2023 | 21:19

ప్రజాశక్తి- డెంకాడ : ఎంవిజిఆర్‌ సివిల్‌ డిపార్ట్‌మెంట్‌లో ఏఐసిటిఇ స్పాన్సర్‌ చేసిన 6 రోజుల అటల్‌ ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ శనివారం ముగిసింది. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సివిల్‌…

ఆర్థిక క్రమశిక్షణ లేని వైసిపి – సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శ

Dec 23,2023 | 21:19

ప్రజాశక్తి – ఏలూరు అర్బన్‌ సిఎం జగన్‌ ప్రభుత్వానికి ఆర్థిక క్రమశిక్షణ లేదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. శనివారం సిపిఐ జిల్లా కార్యాలయంలోని స్ఫూర్తి…

పోస్టుకార్డులతో ముఖ్యమంత్రికి మొర

Dec 23,2023 | 21:18

ప్రజాశక్తి – విజయనగరంటౌన్‌  :  సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ అంగన్‌వాడీలు చేపట్టిన సమ్మె శనివారం నాటికి 12వ రోజుకు చేరుకుంది. అయినా ప్రభుత్వం స్పందించక పోవడంతో…

‘ఆడుదాం ఆంధ్ర’ పై ర్యాలీ

Dec 23,2023 | 21:18

ప్రజాశక్తి- బొబ్బిలి : ఈ నెల 26 నుంచి ప్రారంభం కానున్న ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంపై శనివారం పట్టణంలో మున్సిపల్‌ చైర్మన్‌ సావు వెంకట మురళీ కృష్ణారావు…

గాంధీకి గౌరవ డాక్టరేట్‌

Dec 23,2023 | 21:18

జంగారెడ్డిగూడెం : పట్టణానికి చెందిన సంఘ సేవకులు, రెడ్‌క్రాస్‌ శాశ్వత సభ్యులు, ఫ్రైడ్‌ ఇండియా డైరెక్టర్‌ పిఎస్‌ఎస్‌ గాంధీకి గౌరవ డాక్టరేట్‌ లభించింది. ఇటీవల ఢిల్లీలోని మ్యాజిక్‌…

నిరంతర విజ్ఞానంతో ఎదగాలి:చాన్సలర్‌

Dec 23,2023 | 21:17

ప్రజాశక్తి – నెల్లిమర్ల : విద్యార్థులు డిగ్రీ పట్టా అందుకోవడంతోనే సరిపెట్టుకోకుండా నిరంతర విజ్ఞానంతో పైకి ఎదగాలని సెంచూరియన్‌ విశ్వవిద్యాలయం ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ జిఎస్‌ఎన్‌ రాజు పిలుపునిచ్చారు.…

ఉత్సాహభరితం.. హేలాపురి బాలోత్సవం

Dec 23,2023 | 21:17

ప్రజాశక్తి – ఏలూరు అర్బన్‌ రెండు రోజుల పాటు జరిగే హేలాపురి బాలోత్సవం-4 స్థానిక అమీనాపేటలోని శ్రీసురేంద్ర బాహుగుణ స్కూల్లో షేక్‌ సాబ్జీ స్మారక ప్రాంగణంలో శనివారం…

రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి

Dec 23,2023 | 21:16

ప్రజాశక్తి-విజయనగరం మిల్లర్లు రంగు మారిన ధాన్యాన్ని వెనక్కి పంపితే సహించేది లేదని, రైతుల నుండి వచ్చే ప్రతి గింజను కొనుగోలు చేయాలనీ జిల్లా పరిషత్‌ చైర్మన్‌ మజ్జి…