కౌంటింగ్ ఏర్పాట్లు వేగవంతం చేయండి
ప్రజాశక్తి- పాడేరు:కౌంటింగ్ హాల్స్ ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు…
ప్రజాశక్తి- పాడేరు:కౌంటింగ్ హాల్స్ ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు…
ప్రజాశక్తి-రంపచోడవరం ఏజెన్సీలోని పేద బడుగు బలహీన వర్గాల మహిళలకు ఉచిత న్యాయ సహాయం నేషనల్ లీగల్ సర్వీసెస్ ఆధారటీ ద్వారా అందించడం జరుగుతుందని రంపచోడవరం ఫస్ట్ క్లాస్…
మండల పరిషత్తు సమావేశంలో సభ్యుల డిమాండ్ ప్రజాశక్తి-విఆర్.పురం వచ్చే వరదలను దృష్టిలో పెట్టుకొని బాధితులను ఆదుకోవ డానికి ముందస్తుగా చర్యలు చేపట్టాలని ఎంపిపి కారం లక్ష్మి, జెడ్పిటిసి…
ప్రజాశక్తి-పరవాడ : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీలకు కొలతలతో సంబంధం లేకుండా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రోజు కూలి రూ.300 చెల్లించాలని సిఐటియు…
ప్రజాశక్తి -బుచ్చయ్యపేట ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన, ఉత్తమైన బోధన ఉంటుందని, పిల్లలను ప్రభుత్వం పాఠశాలల్లో చేర్పించాలని ఉపాధ్యాయులు ఊరంతా తిరిగి పిల్లల తల్లి దండ్రులకు అవగాహనా కలిపిస్తున్నారు.…
ప్రజాశక్తి-దేవరాపల్లి కార్డన్ సెర్చ్ కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రం దేవరాపల్లిలో శుక్రవారం పోలీసులు ఆకస్మికంగా దాడులు నిర్వహించి ఎటువంటి రికార్డులు లేని 55 ద్విచక్ర వాహనాలు, రెండు…
ప్రజాశక్తి-పెద్దదోర్నాల: వెలుగొండ ప్రాజెక్టుకు నికర జలాలు కేటాయించాలని కోరుతూ రైతు సంఘం ఆధ్వర్యంలో మండలంలోని చిన్నగుడి పాడు సమీపంలోని అడ్డరోడ్డు వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా…
ప్రజాశక్తి-యర్రగొండపాలెం: మానసిక ప్రశాంతత ఉన్నప్పుడే మనిషి సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటాడని యర్రగొండపాలెం ప్రభుత్వ ఏరియా వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ యాదిద్య దేవర అన్నారు. శుక్రవారం ప్రపంచ స్కిజో…
ప్రజాశక్తి-రాచర్ల: రాచర్ల మండలం ఆకవీడు గ్రామంలో శుక్రవారం గిద్దలూరు రూరల్ సీఐ దాసరి ప్రసాద్, రాచర్ల ఎస్ఐ హరిబాబు ఆధ్వర్యంలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సెర్చ్లో…