జిల్లా-వార్తలు

  • Home
  • రైల్వేట్రాక్‌ పునరుద్దరణ

జిల్లా-వార్తలు

రైల్వేట్రాక్‌ పునరుద్దరణ

Mar 11,2024 | 21:15

 ప్రజాశక్తి-కొత్తవలస : కొత్తవలసలో ఆదివారం రాత్రి విశాఖపట్నం – భవానిపట్నం పాసింజర్‌ రైలు పట్టాలు తప్పిన నేపథ్యంలో యుద్ధ ప్రాతిపదికన రైలేట్రాక్‌ పునరుద్దరణ పనులు సోమవారం మధ్యాహ్నానికి…

సిఎం జగన్‌ ఆత్మావలోకనం చేసుకోవాలి : సిఆర్‌సి

Mar 11,2024 | 21:13

ప్రజాశక్తి కడప అర్బన్‌ సిఎం జగన్మోహన్‌ రెడ్డి వైసిపి పాలనపై ఆత్మా వలోకనం చేసుకోవాలని ఎమ్మెల్సీ రామచంద్రయ్య అన్నారు. సోమవారం ఎన్‌జిఒ కాలనీలోని తన స్వగృహంలోవిలేకరుల సమావేశం…

అనుమతుల్లేని ఇసుక రీచ్‌లను నిలిపివేయాలి : శత్రుచర్ల

Mar 11,2024 | 21:13

ప్రజాశక్తి – కొమరాడ : మండలంలో ప్రభుత్వ అనుమతుల్లేకుండా నడుపుతున్న ఇసుక రీచ్‌లను నిలిపివేయాలని మాజీ మంత్రి శత్రుచర్ల విజయరమరాజు అన్నారు. మండలంలోని రామభద్రపురం ఇసుక రీచ్‌ను…

ఎన్నికల ముందే ‘సుప్రీం’ ఆదేశాలు అమలు చేయాలి

Mar 11,2024 | 21:12

ప్రజాశక్తి – కడప అర్బన్‌ ఎన్నికల బాండ్లపై సుప్రీం కోర్టు ఆదేశాలను ఎన్నికల ముందే ఎస్‌బిఐ అమలు చేయాలని, కుంటి సాకుల వెనుక బిజెపి ఒత్తిడి ఉందని…

పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్‌

Mar 11,2024 | 21:11

ప్రజాశక్తి-గజపతినగరం, బొబ్బిలి : బొబ్బిలి, గజపతినగరం నియోజకవర్గాల్లో పోలింగ్‌ కేంద్రాలను, రిసెప్షన్‌ సెంటర్లను జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి సోమవారం పరిశీలించారు. బొబ్బిలి ఆర్‌డిఒ కార్యాలయాన్ని, మెట్టపల్లి ప్రభుత్వ…

జగనన్నకు చెబుదాంకు 100 అర్జీలు

Mar 11,2024 | 21:11

ప్రజాశక్తి – పార్వతీపురం: జగనన్నకు చెబుదాంకు కార్యక్రమానికి వంద అర్జీలు అందాయి. ఐటిడిఎ పిఒ సి.విష్ణు చరణ్‌, జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌ఎస్‌ శోభిక, ఇన్‌ఛార్జ్‌ డిఆర్‌ఒ జి.కేశవనాయుడు,…

17 నుంచి కనకమహాలక్ష్మి జాతర

Mar 11,2024 | 21:10

 ప్రజాశక్తి-చీపురుపల్లి  : ఈనెల 17, 18, 19 తేదీలలో జరగనున్న కనకమహలక్ష్మి అమ్మవారి జాతరను ప్రజలంతా జయప్రదం చేయాలని జెడ్‌పి చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు, ఎంపి బెల్లాన…

ఎన్నికల బాండ్లు వివరాలు బయట పెట్టాలి

Mar 11,2024 | 21:09

ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్‌ :ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధమని, ఇప్పటి వరకు స్వీకరించిన బాండ్ల వివరాలన్నింటినీ వెంటనే సుప్రీంకోర్టుకు ఇవ్వాలని సిపిఎం జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు డిమాండ్‌…

అభివృద్ధికి నిదర్శనం పులివెందుల

Mar 11,2024 | 21:09

ప్రజాశక్తి-పులివెందుల టౌన్‌/రూరల్‌/వేంపల్లె/కడపపులివెందుల అభివృద్ధి రాష్ట్రానికే ఆదర్శ నీయమని ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఆయన ఒక్కరోజు జిల్లా పర్యటనలో భాగంగా పులివెందులలో రూ.861.84 కోట్లతో నిర్మించిన పది…