అన్నం పెట్టేదెలా..?
ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి రాష్ట్ర ప్రభుత్వం సక్షేమ వసతి గృహాలకు సకాలంలో బిల్లులు చెల్లించకపోవటంతో వార్డెన్లు అప్పులు చేసి విద్యార్థులకు భోజనం పెట్టాల్సిన దుస్థితి నెలకుంది. చేసిన…
ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి రాష్ట్ర ప్రభుత్వం సక్షేమ వసతి గృహాలకు సకాలంలో బిల్లులు చెల్లించకపోవటంతో వార్డెన్లు అప్పులు చేసి విద్యార్థులకు భోజనం పెట్టాల్సిన దుస్థితి నెలకుంది. చేసిన…
పది మంది ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్ప్రజాశక్తి-తిరుపతి(మంగళం): శేషాచలం అడవుల నుండి అక్రమంగా ఎర్రచందనం దుంగలను కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోని బడా స్మగ్లర్లకు చేరవేస్తున్న పది మంది స్మగ్లర్లను…
ఎలాంటి తప్పిదాలూ లేకుండా నిర్వహించాలిఓటర్ల జాబితా జిల్లా పరిశీలకులు పోలా భాస్కర్ ప్రజాశక్తి – పుత్తూరు టౌన్ : ఓటరు జాబితాలో ఎలాంటి తప్పిదం లేకుండా సక్రమంగా…
అర్థశాస్త్ర అధ్యాపకునికి ఘన సన్మానంప్రజాశక్తి – గూడూరు టౌన్ : స్థానిక ఎస్కెఆర్ డిగ్రీ కళాశాల అర్థశాస్త్ర అధ్యాప కులు బి పీర కుమార్ కి విక్రమ…
స్పీకర్కు సమస్యను చెప్తున్న వసంతరావు ప్రజాశక్తి- సరుబుజ్జిలి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో సమస్యలను పరిష్కరించాలని స్పీకర్ తమ్మినేని సీతారాంను ప్రజలు కోరారు. శుక్రవారం మండలంలో…
ప్రజాశక్తి – అమలాపురం పెండింగ్ వేతనాలు ఇవ్వాలంటూ ఎపి సర్వ శిక్ష అభియాన్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆధర్యంలో ఉద్యోగులు ఆవేదన దీక్ష, మానవహారం…
ఆటోను తోస్తున్న స్థానికులు గర్భిణులకు తప్పని అవస్థలు ప్రజాశక్తి- బూర్జ దశాబ్దాల కాలంగా పక్కా రహదారికి నోచుకోక అనునిత్యం నడకయాతన అనుభవిస్తున్నారు. ప్రభుత్వాలు మారిన ప్రతిసారి రోడ్డుకష్టాలు…
నానుతున్న వరి పనలు, ముంపులోనే చేలు నీటమునిగిన పంలను పరిశీలించిన అధికారులు ఆదుకోవాలని కోరుతున్న అన్నదాతలు జిల్లాలో వరిచేలు ఇంకా నీటిలోనే నానుతున్నాయి. వరిపనలు కుళ్లిపోయే స్థితికి…
ప్రజాశక్తి – మార్కాపురం రూరల్: భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) జిల్లా 45వ మహాసభలు ఈనెల 12,13 తేదీల్లో ఒంగోలులో నిర్వహి స్తున్నట్లు ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి…