జిల్లా-వార్తలు

  • Home
  • 17న జరిగే గ్రూప్‌ -1 పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు

జిల్లా-వార్తలు

17న జరిగే గ్రూప్‌ -1 పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు

Mar 15,2024 | 20:14

 ప్రజాశక్తి-విజయనగరం  : ఈనెల 17న జరిగే గ్రూప్‌ 1 స్క్రీనింగ్‌ పరీక్షకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అధికారులను జిల్లా రెవెన్యూ అధికారి ఎస్‌డి అనిత ఆదేశించారు. స్క్రీనింగ్‌…

విద్యార్ధులంతా ఓటువేసేలా ప్రోత్సహించాలి

Mar 15,2024 | 20:12

 ప్రజాశక్తి-విజయనగరం : ప్రజాస్వామ్య ప్రక్రియలో విద్యార్థులు, యువత పెద్ద ఎత్తున పాల్గొనాలని జాయింట్‌ కలెక్టర్‌ కె.కార్తీక్‌ పిలుపునిచ్చారు. ఓటువేయడం ద్వారానే ఈ ప్రక్రియలో పాల్గొనే అవకాశం ఉందన్నారు.…

జిల్లా , నియోజకవర్గం స్థాయి లో కంట్రోల్‌ రూమ్‌లు

Mar 15,2024 | 20:10

 ప్రజాశక్తి-విజయనగరం  : ఎన్నికలలో సమన్వయంతో పని చేయడానికి, ఫిర్యాదులను వేగంగా పరిష్కరించడానికి జిల్లా, నియోజకవర్గం స్థాయి లో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్‌ నాగలక్ష్మి తెలిపారు.…

కళా, నాగార్జునకు టిక్కెట్‌ ఖరారులో జాప్యంపై టిడిపి నాయకుల నిరసన

Mar 15,2024 | 20:08

 ప్రజాశక్తి-రేగిడి :  ఉత్తరాంధ్ర జిల్లాల్లో అత్యధికంగా ఉన్న తూర్పు కాపు సామాజిక వర్గానికి ముఖ్యనేత అయిన టిడిపి సీనియర్‌ నాయకులు కిమిడి క ళా వెంకటరావుకు, కిమిడి…

ఎంఇఒ విమలమ్మకు సత్కారం

Mar 15,2024 | 20:06

 ప్రజాశక్తి-గజపతినగరం  : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా ఉత్తమ మహిళ మండల విద్యాశాఖ అధికారినిగా ఇటీవల జిల్లా కలెక్టర్‌ ఎస్‌. నాగలక్ష్మి చేతుల మీదుగా అవార్డు…

సిఏఏతో మైనార్టీల ఉనికికి దెబ్బ

Mar 15,2024 | 17:00

ప్రజాశక్తి-అజిత్ సింగ్ నగర్ : ముస్లిం మైనార్టీల ఉనికిని దెబ్బ కొట్టి, వారి భవిష్యత్తును అంధకారం చేస్తున్న సి ఏ ఏ ను వెంటనే రద్దు చేయాలని…

దేశాన్ని బలహీనపరిచే సిఏఏ చట్టాన్ని అడ్డుకుందాం

Mar 15,2024 | 16:44

సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు పిలుపు ప్రజాశక్తి-చిత్తూరు : నరేంద్ర మోడీ నాయకత్వంలోని బిజెపి ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టం అమలు కోసం నిబంధనలు ప్రకటించడాన్ని…

ప్రమాదానికి గురైన వారిని ఆదుకోవాలి

Mar 15,2024 | 16:25

ప్రజాశక్తి-రాంబిల్లి(అనకాపల్లి) : అచ్చుతాపురం ఈ జెడ్ పరిధిలో సెం బయో జనరిక్స్ ఫార్మా కంపెనీలో బుధవారం ఉదయం ఏ షిఫ్ట్ లో విధులు నిర్వహిస్తున్న కార్మికులు బాయిలర్…

ప్రపంచ గ్లోకోమా వారోత్సవాల ర్యాలీ

Mar 15,2024 | 16:11

ప్రజాశక్తి-చాగల్లు(తూగో) : ప్రపంచ గ్లకోమా వారోత్సవాలు కార్యక్రమంలో భాగంగా చాగల్లు లో శుక్రవారం ఇందిరమ్మ కాలనీలో ర్యాలీ నిర్వహించారు.  ఈ సందర్భంగా డాక్టర్ తాడికొండ మనోజ్ కుమార్…