జిల్లా-వార్తలు

  • Home
  • అట్టహాసంగా ‘ఆడుదాం ఆంధ్ర’

జిల్లా-వార్తలు

అట్టహాసంగా ‘ఆడుదాం ఆంధ్ర’

Dec 26,2023 | 21:42

ప్రజాశక్తి-విజయనగరంటౌన్‌  :  ఆడుదాం ఆంధ్రా క్రీడా పోటీలు జిల్లా అంతటా ఘనంగా ప్రారంభమయ్యాయి. జిల్లా కేంద్రంలోని రాజీవ్‌ క్రీడామైదానంలో, పులివేషాలు, కర్రసాము, కత్తిసాము తదితర సంప్రదాయ జానపద…

ఆడుదాం ఆంధ్ర.. నూతన క్రీడాచరిత్ర

Dec 26,2023 | 21:42

ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌ మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో వినూత్నంగా ఆడుదాం ఆంధ్ర క్రీడాపోటీలను రాష్ట్రస్థాయిలో ప్రారంభించడం జరిగిందని రాష్ట్ర విద్యుత్‌, అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక,…

సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మెకు ఎమ్మెల్సీల మద్దతు

Dec 26,2023 | 21:40

 ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌  :  సిఎం జగన్‌ ఎన్నికలకు ముందు పాదయాత్రలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్‌ ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు చేపట్టిన…

మున్సిపల్‌ కార్మికుల సమ్మె ప్రారంభం

Dec 26,2023 | 23:08

ప్రజాశక్తి – ఏలూరు టౌన్‌ మున్సిపల్‌ కార్మికులకు ఎన్నికల సమయంలో సిఎం జగన్‌ ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ మంగళవారం సమ్మె ప్రారంభించారు. మున్సిపల్‌ వర్కర్స్‌,…

ఆర్థిక బకాయిలు విడుదల చేయాలి : యుటిఎఫ్‌ దశల వారి పోరాటం

Dec 26,2023 | 21:40

ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన వివిధ బకాయిలను వెంటనే విడుదల చేయాలని యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి జివి.రమణ డిమాండ్‌ చేశారు. యుటిఎఫ్‌ జిల్లా…

పోరు ఆగదు

Dec 26,2023 | 21:39

తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ అన్నమయ్య జిల్లాలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు చేపట్టిన నిరవధిక సమ్మె మంగళవారం నాటికి 15వ రోజుకు చేరుకుంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న…

పిఅర్‌సి, ఎరియర్స్‌ బకాయిల కోసం దశలవారీ పోరాటం

Dec 26,2023 | 21:39

 ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌  :  పిఅర్‌సి, డిఎ ఎరియర్స్‌ బకాయిల కోసం దశల వారీ పోరాటాలకు ఉపాధ్యాయులు సిద్దం కావాలని యుటిఎఫ్‌ రాష్ట్రకార్యదర్శి రెడ్డి మోహనరావు పిలుపునిచ్చారు.మంగళవారం యుటిఎఫ్‌…

‘సమ్మె’ల సమరం..!

Dec 26,2023 | 21:39

ప్రజాశక్తి – ఏలూరు ప్రతినిధి ఉద్యోగులు, కార్మికులు ప్రభుత్వంపై సమ్మెల సమరానికి దిగారు. 2019 ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయడంతోపాటు తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలంటూ…

సమస్యలు పరిష్కరించాలి

Dec 26,2023 | 21:38

ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: రాష్ట్ర ప్రభుత్వం సర్వశిక్ష అభియాన్‌లో కాంట్రాక్ట్‌ ఔట్సోర్సింగ్‌ కార్మికులకు పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు కోసం చేస్తున్న సమ్మె ఏడవ రోజుకు చేరింది.…