జిల్లా-వార్తలు

  • Home
  • జ్వర నిర్ధారణ పరీక్షల నివేదికలు స్పష్టంగా ఉండాలి

జిల్లా-వార్తలు

జ్వర నిర్ధారణ పరీక్షల నివేదికలు స్పష్టంగా ఉండాలి

Mar 19,2024 | 21:22

ప్రజాశక్తి – బెలగాం: జ్వర నిర్ధారణ పరీక్షల నివేదికలు స్పష్టంగా ఉండాలని జిల్లా మలేరియా అధికారి (డిఎంఒ) డాక్టర్‌ టి.జగన్‌మోహనరావు సిబ్బందిని ఆదేశించారు. స్థానిక జిల్లా ఆసుపత్రిలో…

బాబుతోనే ప్రజల భవిష్యత్తుకు భరోసా : వైరిచర్ల

Mar 19,2024 | 21:21

ప్రజాశక్తి – కురుపాం : చంద్రబాబుతోనే ప్రజల భవిష్యత్తుకు భరోసా ఉంటుందని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి వైరిచర్ల వీరేశ్‌ చంద్రదేవ్‌ అన్నారు. నియోజకవర్గ కేంద్రమైన కురుపాంలో…

ఎన్నికల నియమావళి విధిగా పాటించాలి

Mar 19,2024 | 21:19

ప్రజాశక్తి – పార్వతీపురం : ఎన్నిక నియమావళి విధిగా పాటించాలని జాయింట్‌ కలెక్టరు ఎస్‌ఎస్‌. శోబిక అన్నారు. ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించేందుకు తహశీల్దార్లు, ఇతర ఎన్నికల సిబ్బందితో…

కాంగ్రెస్‌లోకి వైసిపి ఎమ్మెల్యే ఆర్థర్‌

Mar 19,2024 | 21:17

కాంగ్రెస్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్న వైఎస్‌.షర్మిల కాంగ్రెస్‌లోకి వైసిపి ఎమ్మెల్యే ఆర్థర్‌ – నందికొట్కూరు నుంచే పోటీ చేసే అవకాశం ప్రజాశక్తి – కర్నూలు ప్రతినిధి…

జరజాపుపేట శ్మశాన వాటికలో దొంగతనం

Mar 19,2024 | 21:11

ప్రజాశక్తి – నెల్లిమర్ల: జరజాపుపేట శ్మశాన వాటికలో మంగళవారం దొంగతనం జరిగింది. కొంత మంది శ్మశానంలో బీడుతో కూడిన దహన వాటికను ద్వంసం చేసి పట్టుకెళ్తున్న సమయంలో…

పౌష్టికాహారం అందించాలి

Mar 19,2024 | 21:10

ప్రజాశక్తి- బొబ్బిలి : మున్సి పాలిటీలోని మల్లమ్మపేటలో పోషణ పక్వాడపై మహిళలకు మంగళవారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఐసిడిఎస్‌ సూపర్‌ వైజర్‌ అరుణకుమారి మాట్లాడు తూ…

బంగారం వ్యాపారిపై చర్యలు తీసుకోండి

Mar 19,2024 | 21:09

ప్రజాశక్తి- బొబ్బిలి : నాసిరకం బంగారం ఇచ్చిన వ్యాపారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని శ్రీలక్ష్మి జ్యుయాలర్స్‌లో బంగారం కొనుగోలు చేసి మోసపోయిన వృద్ధురాలు సత్తి జయమణి కోరారు.…

సదరం సర్టిఫికెట్ల కోసం పాట్లు

Mar 19,2024 | 21:08

ప్రజాశక్తి- శృంగవరపుకోట: అంగవైకల్యంతో బాధపడే వారు సదరం సర్టిఫికెట్ల కోసం జిల్లా ఆసుపత్రి చుట్టూ తిరగకుండా స్థానిక ఏరియా ఆసుపత్రిలోనే సర్టిఫికెట్లు పొందేలా ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ఎంతో…

తూర్పు తీరంలో టైగర్‌ ట్రయంఫ్‌

Mar 19,2024 | 21:34

 25 నుంచి 31 వరకు విన్యాసాలు ప్రజాశక్తి – ఎంవిపి.కాలనీ (విశాఖపట్నం) : భారత్‌, అమెరికా మధ్య టైగర్‌ ట్రయంఫ్‌ – 2024 విన్యాసాలు తూర్పు తీరంలో…